H3N2 virus | వేసవి ప్రవేశిస్తున్న ప్రస్తుత సమయంలో దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు జలుబు, దగ్గు, వైరల్ జ్వరాల బారిన పడటం కలవరపెడుతోంది. కొవిడ్ తరహా లక్షణాలున్న ఈ వ్యాధులకు ‘ఇన్ఫ్లూయెంజా-ఏ ఉప రకం హెచ్3ఎన్2’ (Influenza viru
Randeep Guleria | ప్రస్తుతం దేశవ్యాప్తంగా హఠాత్తుగా పెరుగుతున్న జ్వరం, దగ్గు కేసులకు ‘ఇన్ఫ్లూయెంజా ఎ ఉపరకం హెచ్3ఎన్2’ (Influenza virus H3N2) వైరస్ ప్రధాన కారణమని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) గుర్తించిన విషయం తెలిసిం�
ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా తీసుకొనేవారు కొవిడ్ బారిన తక్కువగా పడ్డట్టు పరిశోధకులు తేల్చారు. ప్లాస్మా డీహెచ్ఏ స్థాయి బేస్లైన్ ఆధారంగా కరోనా ఇన్ఫెక్షన్, హాస్పిటల్లో చేరిక, మరణాలపై అధ్యయనం నిర్�
అమెరికా అధ్యక్ష్య అభ్యర్థి (Presidential candidate) నిక్కీ హేలీ (Nikki Haley) మరోసారి చైనాపై మండిపడ్డారు. కోవిడ్-19 (COVID-19) వైరస్ ఆ దేశ ల్యాబ్ నుంచే వచ్చిందని చెప్పారు. ఇప్పటికైనా ఆ దేశానికి అందిస్తున్న సహాయాన్ని అమెరికా నిలిపివ�
కొవిడ్తో దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రపంచ పర్యాటకులకు హాంకాంగ్ భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నది. ఇందులో భాగంగా 5 లక్షల ఉచిత విమాన టికెట్లు అందజేయాలని నిర్ణయించింది.
Incovacc | దేశంలో తొలి ఇంట్రానాసల్ కొవిడ్ వ్యాక్సిన్ ఇంకోవాక్ను ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ వ్యాక్సిన్ను రిపబ్లిక్ డే సందర్భ
prisoners missing | కరోనా మహమ్మారి సమయంలో కోర్టు ఆదేశాలతో చాలా ఖైదీలను జైలు నుంచి అధికారులు విడుదల చేశారు. ఇందులో చాలా మంది ఇప్పటి వరకు పెరోల్ గడువు ముగిసినా ఇంకా తిరిగి జైలుకు రాలేదు. ఈ క్రమంలోనే
విజిటర్ వీసాల ప్రాసెసింగ్ను వేగవంతంగా పూర్తి చేయడానికి ఇకపై ఎంపిక చేసిన కాన్సులెట్లలో శనివారం కూడా ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్టు యూఎస్ ముంబై కాన్సులర్ చీఫ్ జాన్ బల్లార్డ్ పేర్కొన్నారు. ఈ మే�
Covid-19 | కరోనా వైరస్కు పుట్టినిల్లయిన చైనాలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. అక్కడ కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. ప్రతిరోజూ లక్షల్లో జనం కరోనా బారినపడుతున్నారు. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లికి చెందిన జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్ను రాష్ట్ర యువజన సర్వీసులశాఖ ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్ శుక్రవారం ఘనంగా సత్కరించారు.
ప్రపంచాన్ని మరోసారి కొవిడ్ భయాలు చుట్టుముట్టినప్పటికీ.. భారత్లో మాత్రం మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా దేశంలో కరోనా వైరస్ కేసులు మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల�
| దేశంలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా తగ్గాయి. సోమవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 74,320 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 114 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో మొత�