Burundi | ఆఫ్రికాలోని బురుండి దేశంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తున్నది. అంతుచిక్కని ఈ వైరస్ కారణంగా 24 గంటల్లోనే ముగ్గు రు మృత్యువాత పడ్డారు. ఈ వైరస్ సోకిన వారికి ముక్కు నుంచి రక్తస్రావం జరుగుతుండటం ఆందోళన క
గర్భధారణ సమయంలో కొవిడ్-19 బారిన పడిన తల్లులకు జన్మించిన పిల్లలు ఊబకాయ సమస్యతో బాధపడుతున్నట్టు యూఎస్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. కొవిడ్ సమయంలో గర్భం దాల్చిన తల్లులకు జన్మించిన 150 మంది శిశువులపై పరిశోధ
India Corona | దేశంలో (India) కరోనా వైరస్ (Corona Virus) మరోసారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Health ministry) అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 24 గంటల వ్యవధిల�
India Corona | దేశంలో (India) కరోనా వైరస్ (Corona Virus) వ్యాప్తి మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. గత పది రోజులుగా భారీ స్థాయిలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. కాగా, గత 24 గంటల్లో కొత్త కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. ఏకంగా రెండు
మహారాష్ట్రలో (Maharashtra) కరోనా (Coronavirus) మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 450 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 81,42,509కి చేరిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
India Corona | దేశంలో(India) కరోనా వైరస్ (Corona Virus) వ్యాప్తి మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. గత 24 గంటల్లో 56,551 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,805 కేసులు బయటపడ్డాయి.
India Corona | దేశంలో (India) కరోనా వైరస్ (Cororna Virus) మళ్లీ కలవరపెడుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల పెరుగుదల కనిపిస్తోంది. ఈ క్రమంలో నేడు రాష్ట్రాలు, కేంద్ర పాలిక ప్రాంతాల ప్రభుత్వాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ ని�
COVID-19 Update | దేశంలో కరోనా మరోసారి ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవల వరుసగా కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో భయాందోళనకు గురవుతున్నారు. దాదాపు 149 రోజుల తర్వాత దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది.
దేశంలో కరోనా వైరస్ మళ్లీ కలవరపెడుతున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్నది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,590 కొవిడ్ కేసులు వెలుగు చూశాయని, ఆరుగురు మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ శనివా
దేశంలో కరోనా కేసులు (Covid cases) మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొంతకాలంగా రోజువారీ కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో కొత్తగా 1590 మందికి పాజిటివ్ వచ్చింది.
దక్షిణ మధ్య రైల్వే జోన్ చరిత్రలో తొలిసారి ప్రయాణికుల ద్వారా వచ్చిన ఆదాయం రూ.5 వేల కోట్ల మైలురాయిని దాటింది. ఎస్సీఆర్ జోన్ పరిధిలో రైలు ప్రయాణికుల ద్వారా రూ.5.81 వేల కోట్ల వరకు ఆదాయం ఆర్జించినట్టు రైల్వే అ�
India Corona | దేశంలో (India) కరోనా వైరస్ (Corona Virus) కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి మరోసారి పడగవిప్పుతోంది. గత 24 గంటల్లో 1,05,316 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,249 కొత్
Ajay Banga | భారత (India) పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి నామినేట్ (World Bank president nominee) అయిన భారతీయ అమెరికన్ అజయ్ బంగా (Ajay Banga)కు కొవిడ్ (Covid-19) నిర్ధారణ అయ్యింది.
Health Ministry advise | దేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్, కొవిడ్ నియమావళి అనే 5-ఫోల్డ్ స్ట్రాటజీ (ఐదంచెల వ్యూహం)పై దృష్టి సారించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇవాళ అన