దేశంలో కరోనా కేసులు (Covid cases) మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొంతకాలంగా రోజువారీ కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో కొత్తగా 1590 మందికి పాజిటివ్ వచ్చింది.
దక్షిణ మధ్య రైల్వే జోన్ చరిత్రలో తొలిసారి ప్రయాణికుల ద్వారా వచ్చిన ఆదాయం రూ.5 వేల కోట్ల మైలురాయిని దాటింది. ఎస్సీఆర్ జోన్ పరిధిలో రైలు ప్రయాణికుల ద్వారా రూ.5.81 వేల కోట్ల వరకు ఆదాయం ఆర్జించినట్టు రైల్వే అ�
India Corona | దేశంలో (India) కరోనా వైరస్ (Corona Virus) కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి మరోసారి పడగవిప్పుతోంది. గత 24 గంటల్లో 1,05,316 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,249 కొత్
Ajay Banga | భారత (India) పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి నామినేట్ (World Bank president nominee) అయిన భారతీయ అమెరికన్ అజయ్ బంగా (Ajay Banga)కు కొవిడ్ (Covid-19) నిర్ధారణ అయ్యింది.
Health Ministry advise | దేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్, కొవిడ్ నియమావళి అనే 5-ఫోల్డ్ స్ట్రాటజీ (ఐదంచెల వ్యూహం)పై దృష్టి సారించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇవాళ అన
India Corona | దేశంలో (India) కరోనా వైరస్ (Corona Virus) కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Ministry of Health) అధికారులు వెల్లడించిన వివ�
ఉరుకుల పరుగుల జీవనం.. ప్రతి ఒక్కరూ ఎవరి స్థాయిలో వారు ఉద్యోగ.. వ్యక్తిగత సమస్యలతో సతమతం అవుతున్నారు. ఒత్తిడిలో పని చేస్తూ బీపీలు, షుగర్లు, కిడ్నీ సంబంధిత వ్యాధులు తెచ్చుకుంటున్నారు. దీర్ఘకాలంలో అవి గుండె�
Covid-19 | దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే రాష్ట్రాలకు లేఖ రాసింది. కేసులపై దృష్టి సారించాలని సూచించింది.
India Corona | దేశంలో (India) మళ్లీ కరోనా వైరస్ (Corona Virus) కేసులు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. గత నాలుగు రోజులుగా వెయ్యి చేరువలో కేసులు నమోదవుతున్నాయి.
India Corona | దేశంలో (India) మళ్లీ కరోనా వైరస్ (Corona Virus) కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Ministry of Health) అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 97,866 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా... 699 కొత్త కే�
India Corona | దేశంలో కరోనా వైరస్ (India Corona Virus) కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది.
Covid-19 Cases | దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాదాపు 126 రోజుల తర్వాత దేశంలో 800కిపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం దేశంలో కొత్తగా 841 పాజిటివ్ కేసులు రికా�
China | కరోనా మహమ్మారి అనంతరం మూడు సంవత్సరాల తర్వాత తొలిసారిగా చైనా తన సరిహద్దులను విదేశీ పర్యాటకుల కోసం తెరవనున్నది. ఇందు కోసం బుధవారం నుంచి అన్నిరకాల వీసాలను జారీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
కరోనా కారణంగా నిలుపుదల చేసిన 18 నెల డియర్నెస్ అలవెన్స్లు, డియర్నెస్ రిలీఫ్లను ఇతర అవసరాల కోసం వాడుకొన్నామని, అవి ఇక చెల్లించే అవకాశం లేదని సోమవారం లోక్సభలో కేంద్రం వెల్లడించింది.
కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. దేశంలో 113 రోజుల తర్వాత ఒక్కరోజే ఆదివారం 524 కొవిడ్ కేసులు నమోదు కావడం కలవరపెడుతున్నది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 3,809కు చేరుకొన్నది. తాజాగా, కొవిడ్-19తో కేరళ, తమిళనా�