దేశంలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా తగ్గాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,69,568మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 121 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ�
China | పుట్టినిళ్లు చైనాలో కరోనా మరోసారి విజృంభిస్తున్నది. దేశంలో ప్రతిరోజూ లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో చైనాలో మూడో అతిపెద్ద ప్రావిన్స్ అయిన హెనాన్లో దాదాపు 90 శాతం మంది
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 85,282 మందిని పరీక్షించగా.. 170 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,80,094కి చేరింది. ప్రస్తుతం దేశంల�
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 1,88,768 మందిని పరీక్షించగా.. 214 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,79,761కి చేరింది. ప్రస్తుతం దేశం�
అద్దె ఇంట్లో చనిపోతే శవాన్ని ఇంటి ఆవరణలో వేసు కోవడానికి కూడా యజమానులు ఒప్పుకోని పరిస్థితి. కరోనా కష్టకాలంలోనూ కరో నా వచ్చిందంటే ఆ కుటుంబాన్ని ఇంట్లో నుంచి ఖాళీ చేయించారు.
దేశంలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 1,99,731 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 228 కేసులు బయటడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,79,547కి చేరిం�
కొత్త వేరియంట్ కారణంగా మరోసారి కొవిడ్ ముప్పు పొంచి ఉండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాల్లో బయటపడిన ఒమిక్రాన్ బీఎఫ్-7 రకం కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్రం అప్రమత�
ప్రస్తుతం శీతాకాలం కావడంతో మరోసారి వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు వైరస్ యొక్క కొత్త లక్షణాలను కనుగొన్�
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు 200లోపే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 1,93,051 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 188 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింద�
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నప్పటికీ.. స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో 2,01,690 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగ�
second booster dose | చైనాతోపాటు ప్రపంచంలోని పలు దేశాల్లో మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎప్పటికప్పటిడు వైరస్ కట్టడికి మార్గదర్శకాలు జారీ చేస్తున్నది. కేసులు పెరిగ�
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నప్పటికీ.. స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో 1,51,186 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగ�
బూస్టర్.. ఎవరినోట విన్నా ఇదే మాట. కరోనా వైరస్కు అడ్డుకట్ట వేయాలంటే బూస్టర్ డోస్ తప్పనిసరి. అయితే, దేశవ్యాప్తంగా 28 శాతం మంది మాత్రమే బూస్టర్ తీసుకున్నారు.