Double Booster | చైనా, జపాన్, దక్షిణ కొరియా, థాయ్లాండ్ సహా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. భారత్లోనూ మరో మరో వేవ్ తప్పదా? అనే ఆందోళన వ్యక్తమవుతున్నాయి. విదేశాల్లో కొవిడ్ పరిస్థితులను నిశితంగా గమనిస్
Zhejiang | చైనాలో కరోనా మహమ్మారి పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. రోజురోజుకు పరిస్థితి చేజారుతున్నాయి. డ్రాగన్ దేశవ్యాప్తంగా ప్రతినిత్యం లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. జెజియాంగ్ ప్రావిన్స్లో ఒకే రోజు ప�
Covid-19 Mock Drill | ప్రపంచవ్యాప్తంగా మరోసారి కొవిడ్ మహమ్మారి సర్వత్రా ఆందోళనకు గురి చేస్తున్నది. డ్రాగన్ దేశం చైనా సహా పలు దేశాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది. ఈ క్రమంలో కేంద్ర అప్రమత్తమై ముందస్తు జా�
హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఫార్మాసూటికల్ కంపెనీ హెటిరో కరోనా డ్రగ్ నిర్మాకామ్ (నిర్మాట్రెల్విర్)కు డబ్ల్యూహెచ్వో ముం దస్తు అనుమతి ఇచ్చినట్టు కంపెనీ సోమవారం వెల్లడించింది.
Covid-19 | చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. అక్కడ రోజుకు కోటికిపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయని వివిధ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కానీ, చైనా సర్కారు మాత్రం నిజాలు దాస్తున్నది. రోజువారీ కొత్త కేసుల సంఖ్
Covid-19 | చైనా, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతుండగా వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఒమిక్రాన్ బీఎఫ్-7 రకం కరోనా వైరసే
Corona | దేశంలో కొత్తగా 236 కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం వరకు 1,29,159 మందికి పరీక్షలు నిర్వహించగా 236 మందికి పాజిటివ్ వచ్చిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగా.. ఒమిక్రాన్ బీఎఫ్-7 రూపంలో మరో ఉపద్రవం పొంచి ఉన్నది. చైనా సహా విదేశాల్లో ఈ వేరియంట్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మనదేశంలోనూ ఇప్పటికే నమోదయ్యాయి.
Mallikarjun Kharge | భారత్ జోడో యాత్రపై బీజేపీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం మండిపడ్డారు. భారత్ జోడో యాత్రతో కాషాయ పార్టీ భయపడుతోందన్నారు. భారత్ జోడో యాత్రను యాత్రను అడ్డుకునేం�