కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగా.. ఒమిక్రాన్ బీఎఫ్-7 రూపంలో మరో ఉపద్రవం పొంచి ఉన్నది. చైనా సహా విదేశాల్లో ఈ వేరియంట్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మనదేశంలోనూ ఇప్పటికే నమోదయ్యాయి.
Mallikarjun Kharge | భారత్ జోడో యాత్రపై బీజేపీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం మండిపడ్డారు. భారత్ జోడో యాత్రతో కాషాయ పార్టీ భయపడుతోందన్నారు. భారత్ జోడో యాత్రను యాత్రను అడ్డుకునేం�
Covid-19 | పలుదేశాల్లో విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్లోనూ జనం ఆందోళనకు గురవుతున్నారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్న కేంద్రం ఎయిర్పోర్టుల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నది
చైనాలో కొవిడ్-19 న్యూ వేరియంట్ విరుచుకుపడుతున్న వేళ కరోనా వైరస్ కేసులు విపరీతంగా వెలుగుచూస్తున్నాయి. డ్రాగన్ను వణికిస్తున్న బీఎఫ్.7 వేరియంట్ కేసులు భారత్లోనూ వెలుగుచూడటంతో కేంద్ర ప్రభుత్వ
చైనా సహా పలు దేశాల్లో కొవిడ్-19 కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ భేటీ కానున్నారు.
Rahul Gandhi | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. తాను భారత్ జోడో యాత్ర పేరుతో
COVID-19 | చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటం, ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ కరోనా వైరసే అందుకు కారణమని వైద్య పరీక్షల్లో తేలడం, అదే వేరియంట్ బుధవారం
PM Modi | ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొవిడ్ కేసులు నమోదువుతున్నాయి. చైనా, అమెరికా, దక్షిణకొరియా, బ్రెజిల్ సహా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే అప్రమత్తమైన కేంద్రం రాష్ట్రాలకు కీలక ఆదేశాల�
Random sample tests | విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇవాళి నుంచి ర్యాండమ్గా కొవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్