దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో 92,955 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 176 మందికి కరోనా పాజిటివ్గా తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44,678,822క�
China | చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజూ లక్షల సంఖ్యలో ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనప్పటికీ.. దేశంలో వేల సంఖ్యలో జనాలు మృత్యువాత
దేశంలో కరోనా వైరస్ కేసుల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా నిన్న ఉదయం 8గంటల నుంచి శనివారం ఉదయం 8గంటల వరకు 1,87,983 మందిని పరీక్షించగా 226 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. �
దేశంలో గత 24 గంటల్లో 243 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. గురువారం ఉదయం 8గంటల నుంచి శుక్రవారం ఉదయం 8గంటల వరకు 2,13,080 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 243 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడ�
భారత్లో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 1,34,995 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 268 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 4
ప్రపంచానికి మళ్లీ కొవిడ్ భయం పట్టుకుంది. ఇప్పటికే అమెరికా, యూకే సహా పలు దేశాలు కొవిడ్ నాలుగో డోసుకు అంగీకారం తెలిపాయి అయితే భారత్లో సైతం నాలుగో డోస్కు అనుమతి ఇవ్వాలని హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్గ
మరోసారి కేంద్ర ప్రభుత్వం కొవిడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. పలు దేశాల్లో ఎదురవుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వైద్యశాఖకు ఇప్పటికే నియంత్రణ చర్యలపై ఆదేశాలు జా
Corona | దేశంలో కొత్తగా 188 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,46,77,647కు చేరింది. ఇందులో 4,41,43,483 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
Air India Express | వ్యాపార దిగ్గజం టాటా ఆధ్వర్యంలో నడుస్తున్న విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సబ్సిడరీ అయిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ యూఏఈ నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా మార్గదర్శకాలు జారీ
కొవిడ్-19 నియంత్రణకు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ముక్కుద్వారా అందించే నాసల్ వ్యాక్సిన్ ఇన్కోవాక్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ గత వారం ఆమోదం తెలిపింది.