దేశంలో కరోనా కేసులు (Corona cases) రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో యాక్టివ్ కేసులు కూడా అధికమవుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 10,093 మంది వైరస్ (Covid-19) బారిన పడగా, 23 మంది మృతిచెందారు.
దేశంలో కొవిడ్ మళ్లీ విజృంభిస్తున్నది. కొత్త కేసులు ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ ఆందోళనకర విషయం వెల్లడించారు. మే నెల మధ్యలో �
Covid-19 | కరోనా (Covid-19) సెకండ్ వేవ్లో ఒక వ్యక్తి మరణించినట్లు వైద్యులు నిర్ధారించాడు. అప్పటి నిబంధనల ప్రకారం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. మున్సిపల్ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు. అయితే రెం�
Corona India | దేశంలో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. శనివారం కూడా 10వేలకు పైనే కొత్త కేసులు బయటపడ్డాయి.
దేశంలో గురువారం ఒక్క రోజే 10,158 మందికి కరోనా పాజిటివ్గా తేలినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముందురోజుకంటే 30 శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో క్రియాశీలక కేసుల సంఖ్య 44,998కి చేరింది. రోజువారీ
Singapore Covid | ఎక్స్బీబీ సబ్వేరియంట్ వల్ల సింగపూర్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చాలా కేసుల్లో తేలికపాటి కరోనా లక్షణాలు ఉన్నట్లు వెల్లడించింది.
Corona Virus | దేశంలో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మరో 10 రోజుల పాటు ఇదే �
India Corona | దేశంలో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తోంది. రోజూవారీ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా నిన్నటితో పోలిస్తే నేడు 30 శాతం మేర కొవిడ్ కేసులు పెరిగాయి. బుధవారం ఒక్క�
Covid-19 | కరోనా మహమ్మారి మరోసారి దేశాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. నిత్యం కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా దేశాల్లో భారత్ మూడోస్థానానికి చేరింది. వైరస్ రోజు రోజుకు వేగ�
India Corona | భారత్లో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తోంది. రోజూవారీ పాజిటివ్ కేసుల్లో (Positive Cases) భారీగా పెరుగుదల కనిపిస్తోంది. గతంతో పోలిస్తే బుధవారం కొవిడ్ (Covid-19) కేసులు అమాంతం పెరిగాయి. ఏకంగ�
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) రోజురోజుకు కరోనా కేసులు (Coivd cases) పెరుగుతూనేఉన్నాయి. తాజాగా రోజువారీ పాజిటివ్ కేసులు వెయ్యికి చేరువయ్యాయి. మంగళవారం రాత్రి వరకు ఢిల్లీలో 980 మంది మహమ్మారి బారినపడ్డారు.
గతకొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు (Corona cases) మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. దీంతో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా నిబంధనలు (Covid Curbs) పాటించాలని పలు రాష్ట్రాలు తమ ప్రజలకు సూచిస్తున్నాయ�