Singapore Covid | ఎక్స్బీబీ సబ్వేరియంట్ వల్ల సింగపూర్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చాలా కేసుల్లో తేలికపాటి కరోనా లక్షణాలు ఉన్నట్లు వెల్లడించింది.
Corona Virus | దేశంలో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మరో 10 రోజుల పాటు ఇదే �
India Corona | దేశంలో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తోంది. రోజూవారీ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా నిన్నటితో పోలిస్తే నేడు 30 శాతం మేర కొవిడ్ కేసులు పెరిగాయి. బుధవారం ఒక్క�
Covid-19 | కరోనా మహమ్మారి మరోసారి దేశాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. నిత్యం కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా దేశాల్లో భారత్ మూడోస్థానానికి చేరింది. వైరస్ రోజు రోజుకు వేగ�
India Corona | భారత్లో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తోంది. రోజూవారీ పాజిటివ్ కేసుల్లో (Positive Cases) భారీగా పెరుగుదల కనిపిస్తోంది. గతంతో పోలిస్తే బుధవారం కొవిడ్ (Covid-19) కేసులు అమాంతం పెరిగాయి. ఏకంగ�
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) రోజురోజుకు కరోనా కేసులు (Coivd cases) పెరుగుతూనేఉన్నాయి. తాజాగా రోజువారీ పాజిటివ్ కేసులు వెయ్యికి చేరువయ్యాయి. మంగళవారం రాత్రి వరకు ఢిల్లీలో 980 మంది మహమ్మారి బారినపడ్డారు.
గతకొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు (Corona cases) మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. దీంతో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా నిబంధనలు (Covid Curbs) పాటించాలని పలు రాష్ట్రాలు తమ ప్రజలకు సూచిస్తున్నాయ�
దేశంలో కరోనా కేసులు (Covid-19 cases) మరోసారి విజృంభిస్తున్నాయి. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. దీంతో ఢిల్లీ (Delhi), కేరళలో భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవు�
దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో అందరూ జాగ్రతలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణ పొరుగు రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు కేరళ, ఢిల్లీ తదితర రాష్ర్టాల్లో కొవిడ్ కేస�
వరంగల్ ఎంజీఎంలోని కొవిడ్ వార్డులో చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతిచెందాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన మామిడి సుమన్ మార్చి 31న కొవిడ్ లక్షణాలతో వరంగల్ ఎంజీఎం
COVID-19 | దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కేసులను గుర్తించేందుకు పరీక్షలను పెంచాలని వైద్యారోగ్యశాఖను ప్రభుత్వం ఆదేశించింది. అన్ని ఆసుపత్రులతో పాటు పాలీక్లి�
దేశంలో కరోనా కేసులు (Covid cases) రోజురోజుకు అధికమవుతున్నాయి. శుక్రవారం 6050 కేసులు నమోదవగా, గత 24 గంటల్లో కొత్తగా మరో 6155 మంది కరోనా బారినపడ్డారు. గత 204 రోజుల్లో ఇదే అత్యధికం.