వైరస్ బారిన ధవన్, గైక్వాడ్, శ్రేయస్! న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మరోసారి టీమ్ఇండియాను చుట్టుముట్టింది. మూడు రోజుల్లో వెస్టిండీస్తో వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా.. భారత జట్టులో ముగ్గురికి కొవిడ్-19
సుప్రీంకోర్టులో పిటిషన్ న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ఈ నెల 5 నుంచి ప్రారంభం కానున్న గేట్ పరీక్షను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. పిటిషన్ను విచారణ జా�
Covid cases in Kerala: కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజూ 50 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ కూడా కొత్తగా 51,887 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో
ఇది కరోనా యుగం. ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా గురించే చర్చ. ఫస్ట్ వేవ్ పోయింది. సెకండ్ వేవ్ పోయింది. ఇప్పుడు థర్డ్ వేవ్లో ఉన్నాం మనం. ఈమధ్య డెల్టా వేరియంట్తో పాటు ఒమిక్రాన్ కూడా అందరినీ భయపె�
Coronavirus | దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇండియాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,34,281 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 893 మంది మరణించినట్లు కేంద్ర
ముంబై: మహారాష్ట్రలో రోజువారీ కరోనా మరణాలు మూడు నెలల గరిష్ఠానికి చేరాయి. గత 24 గంటల్లో కొత్తగా 103 మంది కరోనాతో చనిపోయారు. గత ఏడాది అక్టోబర్ 6 తర్వాత ఈ స్థాయిలో కరోనా మరణాలు నమోదు కావడం ఇదే తొ�
Schools reopen: కరోనావల్ల దేశవ్యాప్తంగా పాఠశాలల పునఃప్రారంభంపై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనున్నది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు స్కూళ్ల పునఃప్రారంభంపై
హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా సోకింది. మంత్రి ఇవాళ కరోనా టెస్ట్ చేయించుకున్నారు. అందులో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. గత మూడు రోజులుగా మంత్రి పలు అభివ�
Coronavirus | దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇవాళ మళ్లీ కేసులు పెరిగాయి. నిన్నటి కంటే ఇవాళ 11.7 శాతం కేసులు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,85,914 పాజిటివ్