న్యూఢిల్లీ: కరోనా కేసులు తగ్గడంతో ప్రస్తుతం దేశంలో ప్రజలంతా నిశ్చింతగా ఉన్నారు. కాస్త మాస్కులను తొలగించి ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఐఐటీ కాన్పూర్ మరో కరోనా బాంబ్ పేల్చింది. జూన్లో దేశంలో కోవిడ్
Queen Elizabeth II | బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ కరోనా బారిన పడ్డారు. ఆమె కరోనా స్వల్ప లక్షణాలతో కొవిడ్ పాజిటివ్గా నిర్ధారింపబడినట్లు బంకింగ్హోం ప్యాలెస్ ఆదివారం ప్రకటించింది. 95 ఏండ్ల క్వీన్ ఎలిజబె�
కొవిడ్ పరిస్థితుల కారణంగా రెండేండ్లుగా వాలెంటైన్స్ డేను జరుపుకోలేక నిరుత్సాహానికి గురైన ప్రేమికులు ఈసారి రెట్టింపు ఉత్సాహంతో సన్నద్ధమవుతున్నారు. రెండు సంవత్సరాలుగా పార్కులు, సినిమాలు, టూరిజం ప్రాం
Covid in Kerala: కేరళలో కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా తగ్గలేదు. రోజువారీ కొత్త కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా కొత్తగా 38,684 మంది
హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 2421 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. కరోనా నుంచి మరో 3980 మంది బాధితులు తాజాగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్