హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 287 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 569 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 3810 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో 35064 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.