COVID-19 | పశ్చిమబెంగాల్ (West Bengal) లో కరోనా మహమ్మారి (Corona virus) వేగంగా విస్తరిస్తోంది. ఆ రాష్ట్రంలో ఒక్కరోజే కొత్తగా 41 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. అదేవిధంగా కరోనాతో చికిత్స పొందుతున్న ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింద�
Shilpa Shirodkar | ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. ఆసియావ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. హాంకాంగ్, సింగపూర్, చైనా, థాయిలాండ్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా బాలీవుడ్ నటి శిల్ప
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మర్రిమిట్ట గ్రామంలో ఓ విద్యార్థినికి కరోనా పాజిటివ్ వచ్చింది. గ్రామానికి చెందిన ఓ కుటుంబంలోని ఇద్దరు బాలికల్లో ఒకరు మరిపెడ బంగ్లా, మరొకరు మహబూబాబాద్ గిరిజన గురుకు
కరోనా మళ్లీ కలవరపెడుతున్నది. కొత్తగా పుట్టుకొచ్చిన జేఎన్.1 వేరియంట్ చాప కింద నీరులా వ్యాపిస్తున్నది. ఇప్పటివరకు పెద్దలనే ఇబ్బంది పెట్టిన కరోనా.. ఇప్పుడు పిల్లలపైనా తన ప్రభావాన్ని చూపుతున్నది.
దేశంలో గురువారం ఒక్క రోజే 10,158 మందికి కరోనా పాజిటివ్గా తేలినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముందురోజుకంటే 30 శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో క్రియాశీలక కేసుల సంఖ్య 44,998కి చేరింది. రోజువారీ
R Harikumar | భారత నౌకాదళం చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ కరోనా బారినపడ్డారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని కుషాభౌ థాకరే హాల్లో కంబైన్డ్ కమాండర్స్ కార్ఫరెన్స్-2023 జరిగింది. సమావేశానికి వచ్చిన ఆయనకు కొవిడ�
RT-PCR test కరోనా అలజడి మళ్లీ మొదలైంది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయి
Bill Clinton | అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్కు కరోనా బారినపడ్డారు. తనకు కోవిడ్ సోకడంతో ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నానని బిల్ క్లింటన్ స్వయంగా ప్రకటించారు
మంత్రి కేటీఆర్ మరోసారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘కొన్ని లక్షణాలు కనబడటంతో పరీక్షలు చేయించుకున్నా, కొవిడ్ పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం హోం ఐసొలేషన్లోనే �
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కరోనా లక్షణాలు ఉండటంత
Gutha sukender reddy | శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకున్నాని, అందులో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని మండలి చైర్మన్
సూర్యుడు ఉదయించే దేశం జపాన్ నూతన ప్రధాని ఫూమియో కిషిడకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆ దేశ కేబినెట్ ప్రతినిధి ఆదివారం నాడు వెల్లడించారు. శనివారం నాడు కిషిడ జలుబు, జ్వరంతో బాధపడ్డారు. దీంతో పీసీఆర్ టెస్టు చే�
శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా సోకింది. తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్ తేలినట్లు అధికారులు వెల్లడించారు. జలుబు, జ్వరం లక్షణాలు ఉండడంతో కోవిడ్ టెస్�
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మరోసారి కరోనా బారిన పడ్డారు. వైరస్ నుంచి కోలుకున్న మూడు రోజుల్లోనే బైడెన్కు మళ్లీ పాజిటివ్ వచ్చింది.