Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మరోసారి కరోనా బారిన పడ్డారు. వైరస్ నుంచి కోలుకున్న మూడు రోజుల్లోనే బైడెన్కు మళ్లీ పాజిటివ్ వచ్చింది.
అగ్ర హీరో బాలకృష్ణ కరోనా బారినపడ్డారు. తాజాగా చేసిన పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ కావడంతో తాను హోం ఐసోలేషన్కు వెళ్లానని బాలకృష్ణ తెలిపారు. ప్రస్తుతం తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, కొద్ది రోజుల క�
ఇంగ్లండ్ పర్యటన ముందు టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో అతను జట్టుతో కలిసి ఇంగ్లండ్ వెళ్లలేదు. క్వారంటైన్ తర్వాతనే జట్టుతో కలవనున్నాడు. అంతేకా�
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఆ దేశ హెల్త్ సెక్రటరీ జేవియర్ బెకెర్రా మరోసారి కరోనా బారిన పడ్డారు. గత నెల బెర్లిన్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది.
Priyanka Gandhi | కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వంలో ఒక్కొక్కరుగా కరోనా బారినపడుతున్నారు. గురువారం పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పాజిటివ్ రాగా, నేడు ఆమె కూతురు, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా �
Sonia Gandhi | కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి (Sonia Gandhi) కరోనా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్లో ఉన్నారు. బుధవారం సాయంత్రం ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చిందని పార్టీ అధికార ప్రతినిధి రన�
దేశంలో మళ్లీ నెమ్మదిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముంబైలో కూడా బుధవారం నాడు కొత్తగా 739 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ముంబై ఆరోగ్యశాఖ వెల్లడించింది. మంగళవారం నాడు కూడా ఇక్కడ 506 కేసులు వెలుగు చూశాయి.
Jacinda Ardern | న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్ (Jacinda Ardern) కరోనా బారినపడ్డారు. శుక్రవారం సాయంత్రం స్వల్ప లక్షణాలు బయట పడటంతో ఆమెకు పరీక్షలు నిర్వహించారు. అందులో ఆమెకు పాజిటివ్గా నిర్ధారణ అయింది.
Bill Gates | సాఫ్ట్వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) కరోనా బారిన పడ్డారు. తనకు తేలికపాటి కరోనా లక్షణాలున్నాయని స్వయంగా వెల్లడించారు.
Rayagada | ఒడిశాలోని రాయగడ (Rayagada) జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. జిల్లాలోని రెండు ప్రభుత్వ ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటున్న 64 మంది విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వారిన�
law university | పంజాబ్లో కరోనా కలకలం సృష్టిస్తున్నది. పటియాలాలోని రాజివ్ గాంధీ నేషనల్ లా యూనివర్సిటీ (RGNUL)లో 60 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వారిలో స్వల్ప లక్షణాలు ఉన్నాయని, పాజిటివ్ వచ్చి
corona positive | దేశంలో కొత్తగా 1225 కరోనా పాజిటివ్ (Corona Positive)కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,24,440కి చేరాయి. ఇందులో 4,24,89,004 మంది బాధితులు కోలుకున్నారు.