అగ్ర హీరో బాలకృష్ణ కరోనా బారినపడ్డారు. తాజాగా చేసిన పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ కావడంతో తాను హోం ఐసోలేషన్కు వెళ్లానని బాలకృష్ణ తెలిపారు. ప్రస్తుతం తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, కొద్ది రోజుల క�
ఇంగ్లండ్ పర్యటన ముందు టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో అతను జట్టుతో కలిసి ఇంగ్లండ్ వెళ్లలేదు. క్వారంటైన్ తర్వాతనే జట్టుతో కలవనున్నాడు. అంతేకా�
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఆ దేశ హెల్త్ సెక్రటరీ జేవియర్ బెకెర్రా మరోసారి కరోనా బారిన పడ్డారు. గత నెల బెర్లిన్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది.
Priyanka Gandhi | కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వంలో ఒక్కొక్కరుగా కరోనా బారినపడుతున్నారు. గురువారం పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పాజిటివ్ రాగా, నేడు ఆమె కూతురు, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా �
Sonia Gandhi | కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి (Sonia Gandhi) కరోనా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్లో ఉన్నారు. బుధవారం సాయంత్రం ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చిందని పార్టీ అధికార ప్రతినిధి రన�
దేశంలో మళ్లీ నెమ్మదిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముంబైలో కూడా బుధవారం నాడు కొత్తగా 739 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ముంబై ఆరోగ్యశాఖ వెల్లడించింది. మంగళవారం నాడు కూడా ఇక్కడ 506 కేసులు వెలుగు చూశాయి.
Jacinda Ardern | న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్ (Jacinda Ardern) కరోనా బారినపడ్డారు. శుక్రవారం సాయంత్రం స్వల్ప లక్షణాలు బయట పడటంతో ఆమెకు పరీక్షలు నిర్వహించారు. అందులో ఆమెకు పాజిటివ్గా నిర్ధారణ అయింది.
Bill Gates | సాఫ్ట్వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) కరోనా బారిన పడ్డారు. తనకు తేలికపాటి కరోనా లక్షణాలున్నాయని స్వయంగా వెల్లడించారు.
Rayagada | ఒడిశాలోని రాయగడ (Rayagada) జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. జిల్లాలోని రెండు ప్రభుత్వ ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటున్న 64 మంది విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వారిన�
law university | పంజాబ్లో కరోనా కలకలం సృష్టిస్తున్నది. పటియాలాలోని రాజివ్ గాంధీ నేషనల్ లా యూనివర్సిటీ (RGNUL)లో 60 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వారిలో స్వల్ప లక్షణాలు ఉన్నాయని, పాజిటివ్ వచ్చి
corona positive | దేశంలో కొత్తగా 1225 కరోనా పాజిటివ్ (Corona Positive)కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,24,440కి చేరాయి. ఇందులో 4,24,89,004 మంది బాధితులు కోలుకున్నారు.
న్యూఢిల్లీ: ఇజ్రాయిల్ ప్రధాని నఫ్టాలీ బెన్నెట్ పర్యటన వాయిదా పడింది. వాస్తవానికి వచ్చే వారం ఆయన ఇండియా రావాల్సి ఉంది. అయితే ఆ పర్యటనకు సంబంధించిన కొత్త షెడ్యూల్ను త్వరలో రిలీజ్ చేయనున�