Lata Mangeshkar | ప్రముఖ గాయిని లతా మంగేష్కర్ ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడిందని వైద్యులు ప్రకటించారు. అయితే ఆమె ఇంకా ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారని చెప్పారు.
Corona | జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. తన ఇంట్లో వంట మనిషికి పాజిటివ్గా తేలడంతో ఎమ్మెల్యే కూడా పరీక్షలు చేయించుకున్నారు. కాగా,పరీక్షల్లో ఆయనకు ఎమ్మెల్యే,పాజిటివ్ �
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఆయన స్వీయ ఐసోలేషన్లో ఉంటున్నారు. కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ, ఎటువం�
Corona | జిల్లాలోని మెట్పల్లి పోలీస్ స్టేషన్లో కరోనా కలకలం రేపింది. బుధవారం ఉదయం ఒంట్లో నీరసం, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉండటంతో పోలీస్ సిబ్బందిలో పలువురు స్థానిక ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ పరీక్ష చేయించుకు�
బెర్లిన్: జర్మనీలో కరోనా బెంబేలెత్తిస్తోంది. గడిచిన 24 గంటల్లోనే ఆ దేశంలో లక్షా 12 వేల 323 కేసులు నమోదు అయ్యాయి. 239 మంది కరోనాతో మరణించినట్లు రాబర్ట్ కోచ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. ఆ దేశంలో ప్రస్
అమరావతి : ఏపీలో కరోనా కలవరం రేపుతుంది. కడప రిమ్స్ వైద్య కళాశాలలో 50 మంది విద్యార్థులకు కరోనా సోకింది. రేపు(మంగళవారం) ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలు రాయాల్సి ఉండగా అధికారుల ఆదేశాల మేరకు 150 మంది కొవిడ్ పరీక్షలు �
Yadagirigutta | దేశంలో కరోనా విజృంభిస్తున్నది. రాష్ట్రంలో కూడా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సామాన్యులతోపాటు ఎవరినీ మహమ్మారి వదలడంలేదు. ఫ్రెంట్లైన్ వారియర్స్ అయిన పోలీసులు