జగిత్యాల : జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. తన ఇంట్లో వంట మనిషికి పాజిటివ్గా తేలడంతో ఎమ్మెల్యే కూడా పరీక్షలు చేయించుకున్నారు. కాగా,పరీక్షల్లో ఆయనకు ఎమ్మెల్యే,పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
తనను కలిసిన వారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని, హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.