న్యూఢిల్లీ: కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి మహేంద్ర నాథ్ పాండేకు కరోనా వైరస్ సంక్రమించింది. సోమవారం ఆయన్ను ఢిల్లీలోని ఆస్పత్రిలో చేరారు. చందౌలీ నియోజకవర్గానికి చెందిన ఆయన వయసు 65 ఏళ్లు. గతం�
Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్కు కరోనా సోకింది. ఈ విషయాన్ని సీఎం స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ తేలిందని కేజ్రీవాల్ తెలియజేశారు.
Corona | ముంబై: గోవా నుంచి ముంబైకి ఓ షిప్ వచ్చింది. అందులో 2 వేలకుపైగా ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అందరికీ పరీక్షలు నిర్వహించారు. ఇంకా ఎంతమందికి కరో
Corona positive | కరోనా మహమ్మారి మరోసారి జూలు విదుల్చుతున్నది. కొత్త రూపంలో వచ్చిన వైరస్ వేగంగా విస్తరిస్తున్నది. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ వదలట్లేదు.
Chevella MP | కరోనా ఇంకా పూర్తిగా పోలేదు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరుగిపోతున్నాయి. తాజాగా చేవెళ్ల లోక్ సభ సభ్యుడు జి రంజిత్ రెడ్డి కరోనా బారిన పడ్డారు.
Pfizer vaccine | కరోనా కొత్త వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తున్నది. వ్యాక్సిన్ తీసుకోనివారితోపాటు రెండు కాదు మూడు డోసులు వేసుకున్నవారిని కూడా వదిలిపెట్టడం లేదు.
Cricket | భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్లో పర్యటనను న్యూజిల్యాండ్ అర్ధంతరంగా ముగించి వెళ్లిపోయింది. ఆ తర్వాత పాక్ రావల్సిన ఇంగ్లండ్ కూడా సెక్యూరిటీ కారణాలతో వెనకడుగు వేసింది.
Corona | జగిత్యాల పట్టణంలోని చైతన్య స్కూల్లో ఏడో తరగతి విద్యార్థికి కరోనా పాజిటివ్గా తేలింది. పాఠశాలలో మొత్తం 600 మంది విద్యార్థులు ఉండగా ఏడో తరగతిలో 21 మంది విద్యార్థులు ఉన్నారు.