వ్యవస్థలకు చెడ్డపేరు తేవొద్దు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు సిద్దిపేట జోన్, మే 23 : దవాఖానకు వచ్చే కరోనా బాధితులకు వైద్యసిబ్బంది ధైర్యం కల్పించాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. కొందరి న�
ఐసొలేషన్లో ఉన్నారా? దవాఖానలో చికిత్స తీసుకుంటున్నారా? కరోనా పాజిటివ్ వచ్చిన వారందరికీ కాల్ సెంటర్ నుంచి ఫోన్లు అద్భుత ఫలితాలు ఇస్తున్న వైద్యుల భరోసా, నిత్య పర్యవేక్షణ హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ
కరోనా భయంతో కుటుంబం ఆత్మహత్య | కొవిడ్ సోకిందన్న భయంతో ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో కుటుంబ సభ్యులు మొత్తం బలవన్మరణానికి పాల్పడ్డారు. వేపాడ మండలం నల్లబెల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది.
వెంటాడిన కరోనా భయం | కరోనా సోకిందన్న భయంతో బావిలో దూకి వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం కొణిజర్ల గ్రామంలో ఈ ఘటన జరిగింది.
ఎమ్మెల్యే| ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు పెద్దసంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా ప్రజలతో ఎప్పుడు
ఆజంఖాన్| సమాజ్వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్, అతని కుమారుడు అబ్దుల్లాఖాన్కు కరోనా సోకడంతో వారిని జైలు నుంచి చికిత్స కోసం దవాఖానకు తరలించారు.
న్యూఢిల్లీ, మే 8: కొవిడ్ దవాఖానల్లో రోగులను చేర్చుకొనేందుకు కరోనా పాజిటివ్ సర్టిఫికెట్ ఇకపై తప్పనిసరి కాదని కేంద్రప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు అన్నింటికీ ఇది వర్తిస్తుందని పేర్క�
డిప్యూటీ మేయర్| జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం, ఆమె స్వల్ప లక్షణాలతో హోం ఐసోలేషన్లో ఉన్నారు.