న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు జడ్జీలు కోవిడ్ బారినపడ్డారు. దాంట్లో ఓ జడ్జి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. కరోనా పాజిటివ్గా తేలిన
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీకి కరోనా వైరస్ సంక్రమించింది. కోవిడ్ పరీక్షలో ఆయన పాజిటివ్గా తేలారు. స్వల్ప స్థాయిలో లక్షణాలు ఉన్నట్లు రాహుల్ తన ట్విట్టర్లో తెలిపారు. అయితే �
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కరాళ నృత్యం కొనసాగుతన్నది. సామాన్యులేగాక పలువురు సినీ, రాజకీయరంగ ప్రముఖులు కూడా ఈ మహమ్మారి బారినపడి విలవిల్లాడుతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వంలో ఈశాన్య ప్రాంత
స్వల్ప లక్షణాలతో ఐసొలేషన్లోకి, సీఎస్ సోమేశ్కుమార్ వెల్లడి నిలకడగా సీఎం ఆరోగ్యం, భయపడాల్సింది ఏమీ లేదు.. వ్యక్తిగత వైద్యుల ప్రకటన సీఎం త్వరగా కోలుకోవాలి: గవర్నర్, మంత్రుల ఆకాంక్ష కేసీఆర్ పోరాట యోధు�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నది. గత 24 గంటల్లో 68 వేలకుపైగా కరోనా కేసులు, 500కుపైగా మరణాలు వెలుగుచూశాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 68,631 కరోనా కేసులు, 50
ముంబై: లాక్డౌన్ సమయంలో ఎందరో పేదలకు అండగా నిలబడి సాయమందించి ప్రశంసలు పొందిన సినీ నటుడు సోనూసూద్కు కరోనా సోకింది. ఈ విషయాన్ని తన అభిమానులకు ఆయనే ట్విట్టర్లో శనివారం తెలిపారు. స్వీయ నిర్బంధంలో ఉన్నానన
ముంబై: ప్రముఖ నటుడు, కరోనా కష్టకాలంలో ఎంతో మంది పేదలకు ఆర్థికంగా సాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న సోనూసూద్కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ ఉదయం ఆయనకు కరోనా పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని �
కరోనా హాట్స్పాట్లుగా పబ్బులు మాస్కులు, భౌతిక దూరానికి చరమగీతం ‘తుంగ’లో.. కొవిడ్ నిబంధనలు ముద్దులు.. కౌగిలింతలతో కాలక్షేపం తాగిన మైకంలో అరుపులు.. కేరింతలు ఒక్కరికి కరోనా ఉన్నా వందల మందికి సోకే ప్రమాదం బం
కేఎంసీ | వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో కరోనా కలకలం సృష్టించింది. మొదటి సంవత్సరం వైద్యవిద్య పూర్తి చేసుకున్న 8 మంది విద్యార్ధులకు కరోనా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
పవన్ కల్యాణ్కు కరోనా పాజిటివ్ | జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్కు కరోనా బారినపడ్డారు. అపోలో దవాఖాన వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నది.