హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 385 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 733 మంది బాధితులు తాజాగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4787 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇవాళ 39386 మందికి అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు.