న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. గత నాలుగైదు రోజుల నుంచి 2 వేలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,581 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 33 మంది
చైనా, దక్షిణ కొరియాలో కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతున్న వేళ.. ఇజ్రాయెల్లో మరో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఒమిక్రాన్ రెండు సబ్ వేరియంట్లు బీఏ.1, బీఏ.2 కలిసి ఈ కొత్త వేరియంట్ ఏర్పడినట్టు అక్కడ�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ఉధృతి క్రమక్రమంగా తగ్గుతోంది. గత వారం రోజుల నుంచి మూడు వేలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. మరణాలు కూడా 100 లోపే ఉన్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో కొత్త
న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అత్యల్ప సంఖ్యలో నమోదు అవుతున్నాయి. గత వారం రోజుల నుంచి పాజిటివ్ కేసులు ఐదు వేలకు మించట్లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,568 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 97 మం�
వుహాన్ : కరోనాకు పుట్టినిల్లయిన చైనాలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. రెండేండ్ల గరిష్ఠ స్థాయికి కేసులు పెరిగాయి. దీంతో అక్కడి ప్రభుత్వం మళ్లీ ఆంక్షలను కఠినతరం చేస్తున్నది. ఇప్పటికే రెండు నగరాల్లో లాక్డౌ�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. గత నాలుగైదు రోజుల నుంచి 5 వేలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రెండు రోజుల క్రితం మూడు వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, నిన్న, ఇవాళ 4 వేల �
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. నిన్న 6 వేల కేసులు నమోదు కాగా, తాజాగా 7,554 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 223 మంది కరోనాతో మరణించారు. కొవిడ్ నుంచి మరో 14,123 మంది కో�