కరోనా తగ్గుముఖం పట్టినా చిన్నారులను పోస్ట్ కొవిడ్ లక్షణాలు వెంటాడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 34 దేశాల్లో 700 మంది పిల్లలు అక్యూట్ హెపటైటిస్తో బాధపడుతున్నట్లు డబ్ల్యూహెచ్వో వెల్లడించిం
హైదరాబాద్ : దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు సూచించారు. కోఠిలోని డీపీహెచ
దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన చేప ప్రసాదాన్ని ఈ సారి కూడా పంపిణీ చేయడం లేదని బత్తిని కుటుంబసభ్యులు వెల్లడించారు. చేపమందు కోసం ఎవరూ రావద్దని సూచించారు. కరోనా మహమ్మారి కారణంగా మూడేండ్లుగా చేప మందు ప్రసా�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,714 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏడుగురు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నుంచి మరో
కొవిడ్-19 మహమ్మారి శాంతించినా దాని ప్రభావం ఇంకా కనిపిస్తూనే ఉన్నది. గర్భధారణ సమయంలో కొవిడ్-19తో బాధపడుతున్న తల్లులకు జన్మించిన శిశువుల్లో నాడీ అభివృద్ధిలో సమస్యలున్నట్లు పరిశోధకులు గుర్తిం�
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 4,041 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 10 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా మ�
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,202 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మహమ్మారి నుంచి మరో 2,550 మంద
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,288 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 10 మంది చనిపోగా, 3,044 మంది ఈ వైరస్ నుం�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,568 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 20 మంది మరణించినట్లు పేర్కొన్నది. కరోనా మహ�
చెన్నై: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్లో శుక్రవారం కొత్తగా 11 మంది విద్యార్థులకు కరోనా సోకింది. కరోనా పరీక్షలు న
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా వారం రోజులు వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం కొత్తగా 1,367 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మంగళవారం (1,204) కంటే వైరస్ కేసులు 13 శాతం మేర పెరిగాయి. దీంతో పాజ
వాషింగ్టన్: అమెరికాలో తాజాగా పిల్లల్లో కరోనా వ్యాప్తి కలకలం రేపుతున్నది. గత వారం రోజుల్లో 37 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. గత రెండు వారాలతో పోల్చితే పిల్లల కరోనా కేసులు 43 శాతం మేర పెరిగాయి. అమెరికన్ అకాడమీ �
కరోనాకు టీకాలు తప్ప అడ్డుకట్ట వేసే డ్రగ్ ఇప్పటివరకూ లేదు. అయితే, ఆస్తమాకు ఉపయోగించే మాంటెలుకాస్ట్తో కరోనాకు చెక్ చెప్పవచ్చని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు (ఐఐఎస్సీ, బెంగ�