కరోనా చికిత్సలో భాగంగా వినియోగించిన స్టెరాయిడ్స్ ప్రభావంతో దేశవ్యాప్తంగా తుంటి సంబంధిత (ఏ వాస్యులర్ నెక్రోసిస్)కేసులు విపరీతంగా పెరిగాయని ఆర్థో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా కలవరం మొదలైంది. ముఖ్యంగా చైనాతోపాటు ప్రపంచంలోని పలు దేశాల్లో మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దీంతో భారత్లోనూ కరోనా నాలుగో వేవ్ భయం ప్రజలను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో క�
ప్రధాన వ్యాక్సిన్ల తయారీ సంస్థలైన భారత్ బయోటెక్-ఈ, బయోలాజికల్ వద్ద 25 కోట్ల కొవిడ్-19 వ్యాక్సిన్ డోసులు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో బయోలాజికల్ వద్ద 20 కోట్ల కార్బేవ్యాక్స్ వ్యాక్సిన్లు ఉండగా,
కొవిడ్ తర్వాత చాలామందిలో శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతున్నాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోయింది. అయితే, ఇలాంటి వారు శ్వాస సంబంధ వ్యాయామాలు క్రమం తప్పకుండా చేస్తే ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నార
అమెరికా బయోమెడికల్, ప్రజారోగ్య పరిశోధనకు సంబంధించిన ఇన్సిస్ట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్)తో చైనాలోని వుహాన్ ల్యాబ్కు దశాబ్దానికిపైగా సన్నిహిత సంబంధాలున్నాయని ఆండ్రూ హఫ్ తెలిపారు.
China Covid- 19 | కొవిడ్కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో మరోసారి కరోనా వైరస్ కోరలు చాస్తోంది. ఆ దేశంలో తాజాగా పది వేలకు పైనే కొత్త కేసులు వెలుగు చూశాయి. శుక్రవారం ఒక్కరోజే 10,729 కొత్త కేసులు నమోదైనట్లు అక్కడి అధ
Coronavirus | దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,797 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 3,884 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస�
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు కరోనా సోకింది. ఆయనకు గురువారం కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైట్హౌస్ అధికారులు తెలిపారు. 79 ఏళ్ల బైడెన్కు తేలిక పాటి కరోనా లక్షణ�
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,840 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 43 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 16,104 మంది కరోనా ను
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్క రోజులో రెట్టింపు సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. గురువారం 1,934 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. బుధవారం నమోదైన 928 కేసుల కంటే ఇది రెట్టిం�