న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,483 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆదివారంతో పోల్చితే 2.2 శాతం కేసులు తక్కువగా నమోదు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలకలం రేపుతున్నది. బుధవారం అనూహ్యంగా కరోనా కొత్త కేసులు వెయ్యి దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,009 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. పాజిటివిటీ రేటు 5.7 శాతానికి �
Nasal Spray For COVID-19 | ప్రస్తుతానికి కొవిడ్ తీవ్రత తగ్గింది. కానీ ఆ ప్రభావం సమసి పోలేదు. త్వరలోనే నాలుగో వేవ్ రావచ్చనే సంకేతం వినిపిస్తున్నది. ఇప్పటికే చైనా, ఇంగ్లండ్ల నుంచి కొవిడ్ వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాం�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కరోనా కలకలం రేపుతున్నది. శనివారం కొత్తగా 461 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అలాగే కరోనా వల్ల ఇద్దరు మరణించారు. గత 24 గంటల్లో పాజిటివిటీ రేటు 26 శాతానికి పెరిగి 5.33 శాతా�
న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఓ ప్రయివేటు స్కూళ్లో కరోనా కలకలం సృష్టించింది. ఓ టీచర్తో పాటు విద్యార్థి కరోనా పాజిటివ్గా నిర్ధారించబడ్డారు. దీంతో మిగతా విద్యార్థులందరూ సెలవులు ప్రకటించారు. అయ
న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,088 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 26 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మహమ�
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో పాజిటివ్ కేసులు అత్యల్పంగా నమోదయ్యాయి. కొత్తగా 796 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 19 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధి
వాషింగ్టన్: ప్రపంప వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో సంబంధిత ఆంక్షలు, నిబంధనలను పలు దేశాలు సడలిస్తున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ బ్రిటన్, చైనా వంటి దేశాల్లో విజృంభిస్తున�
బీజింగ్ : చైనాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నప్పటికీ, చైనాలో మాత్రంలో రోజురోజుకు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఆదివారం ఒక్క రోజే 13 వేల కేసులు న�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టింది. గత కొద్ది రోజుల నుంచి అతి తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,086 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 71 మ�
బీజింగ్: చైనాను మరోసారి కరోనా వణికిస్తున్నది. ఆ దేశ ఆర్థిక రాజధాని షాంఘైలో ఇటీవల రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. సుమారు 2.6 కోట్ల జనాభా ఉన్న షాంఘైలో అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్ర
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గింది. గత వారం రోజుల నుంచి 1500లకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మాత్రం పాజిటివ్ కేసులు అత్యల్పంగా నమోదయ్యాయి. కొత్�