ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. గత వారం నుంచి 40 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 46,406 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య రెండు లక్షలకుపైగా
Osmania Hospital | నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా విజృంభిస్తోంది. మొత్తం 69 మంది మెడికల్ స్టూడెంట్స్తో పాటు పలువురు వైద్యులు కరోనా బారిన పడ్డారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బీ నా�
Inavolu jatara | కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయ ఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీంతో రెండు డ�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 27,561 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసులు ఎనిమిది నెలల గరిష్ఠానికి చేరాయి. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 26.22 శాతానికి పెరిగ
Coronavirus | జిల్లా పరిధిలోని నారాయణ్ఖేడ్ పట్టణంలో కరోనా కలకలం సృష్టించింది. ఓ జాతీయ బ్యాంకు ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో బుధవారం ఆ బ్యాంకును అధికారులు మూసివేశారు. బ్యాంకు ఉద్యో�
PM Modi | ఈ నెల 13వ తేదీన సాయంత్రం 5 గంటలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంల�
Minister jagadish Reddy | తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని, పాజిటివ్ నిర్ధారణ అయిందని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. వైద్�