పత్తి బాగా లేదని సాకుతో కొనుగోలు నిలిపి వేయడంతో ఆగ్రహించి రైతులు రోడెక్కి ఆందోళనకు దిగిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం చిన్న ముద్దునూరు కాటన్ మిల్లు ముందు చోటు చేసుకున్నది. గత మూడు, నాలుగు �
భద్రాద్రి జిల్లాలో అసలే ఈ ఏడాది అధిక వర్షాలు కురిశాయి. పత్తి రైతులు భారీగా నష్టపోయారు. ప్రభుత్వం ఎలాంటి పరిహారమూ ఇవ్వలేదు. అయినప్పటికీ విపత్తులను తట్టుకొని కొద్దోగొప్పో పత్తి పంట రైతుల చేతికొచ్చింది. దా
రైతులకు కూలీల కొరత వెంటాడుతున్నది. వానకాలంలో సాగు పంటలు చేతికొచ్చే వేళ కూలీలు సమయానికి పంట కోతలకు లభించికపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. ప్రస్తుతం వానలు తగ్గుముఖం పట్టడంతో పత్తి కోతకు రావడంతో కూల�
ఆరుగాలం శ్రమించి పండించిన పత్తికి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించిన ఘటన ఊట్కూర్ మండలకేంద్రంలో చోటు చేసుకున్నది. స్థానికులు, బాధిత రైతు సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కుర్వ మల్�
ఆరుగాలం కష్టపడి పంట పండించి విక్రయానికి మార్కెట్కు తరలించిన రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. అకాల వర్షాలు, తపాన్లు, తెగుళ్ల బారి నుంచి ఎంతో కొంత చేతికొచ్చిన పంటను విక్రయానికి తీసుకొస్తే అందిన కాడ�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు, సీసీఐ కొత్త నిబంధనలతో పత్తి రైతులకు తీరనినష్టం జరుగుతున్నదని ఎఫ్డీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు, ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో పత్తి రైతులకు తీరనినష్టం జరుగుతున్నదని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. బు�
ఆదిలాబాద్ జిల్లాలో పత్తిరైతులను కలిసి వారి కష్టాలను తెలుసుకునేందుకు సిరిసిల్ల నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు జిల్లా సరిహద్దు మండలమైన కమ్మర్పల్లి వద్ద మాజీమంత�
పత్తి రైతులను ఆదుకోవాలని, సీసీఐ నిబంధనలు ఎత్తివేయాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే పత్తి రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్�