అకాల వర్షాలతో తడిసి ముద్దయిన పత్తి.. సగానికి సగం పడిపోయిన దిగుబడి.. 12% తేమ నిబంధనతో సీసీఐ కొర్రీలు.. బహిరంగ మార్కెట్లో మద్దతు ధర దక్కని దైన్యం.. నేటికీ ప్రారంభంకాని కొనుగోలు కేంద్రాలు.. వెరసి... పత్తి రైతు గుండె
జిల్లాలోని ఊట్కూర్ మండలం విజయకాటన్ ఇండస్ట్రీలో నిర్వహిస్తున్న పత్తి కొనుగోళ్లను బుధవారం అధికారులు నిలిపి వేశారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా చేపట్టిన పత్తి కొనగోలు కేంద్రాన్ని అధి
ఆదిలాబాద్ జిల్లా రైతులు పత్తిని అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. పత్తి కొనుగోళ్లు సోమవారం నుంచి ప్రారంభం కాగా.. మొదటి రోజు నుంచే అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో పత్తి రైతు కుదేలవుతున్నాడు. ఓ వైపు వరుసగా కురుస్తున్న వర్షాలు అన్నదాతను కోలుకోలేని దెబ్బ తీస్తుండగా..మరోవైపు సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మధ్య దళారుల ప్రమేయం మరింత పెరిగింది
తేమశాతం ఎక్కువగా ఉన్నందున తాము పత్తిని కొనుగోలు చేయబోమని అధికారులు తేల్చి చెప్పడంతో మంగళవారం పత్తి రైతులు మండలంలోని మాధారం గ్రామంలోని హైవేపై ధర్నాకు దిగారు. పత్తిని హైవేపై ఉంచి నిప్పంటించారు. పత్తిని �
పత్తి రైతు కుదేలవుతున్నాడు. వరుసగా కురుస్తున్న వర్షాలు కోలుకోకుండా చేస్తున్నాయి. అధిక వర్షాలతో పంట చేతికొచ్చే సమయంలో కళ్లెదుటే పూత రాలిపోతున్నది. రంగు మారి, కాయ మురిగి పోతుండడంతో అన్నదాతలు కన్నీరు పెడ్�
ఈ సంవత్సరం పత్తి రైతులకు కాలం కలిసి రాలేదు. పూత కాత దశలోనే వర్షాలతో పత్తి చేలు ఎర్రబారి, ఊడలు రాలడంతో దిగుబడి తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మొదటి దశలో కొద్దిపాటి మేర పత్తి చేతికి �
స్నేహ(కౌమార దశకు భద్రత, పోషకాహారం, సాధికారత, ఆరోగ్యం) కార్యక్రమం ప్రధాన లక్ష్యం 15-18 సంవత్సరాల వయస్సు గల యువతులను శక్తివంతం చేయడమేనని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
రైతు నెత్తిన మరో పిడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ‘కపాస్ కిసాన్' యాప్ రైతుల పాలిట శాపంగా మారింది. రైతులు పంట పండించడానికి ఎంత కష్టపడుతారో.. దానిని అమ్ముకోవడానికి అంతకు మించి కష్టపడాల�
Kapas Kisan Aap | రైతులు తాము పండించిన పత్తిని సీసీఐకు అమ్మాలంటే ప్రతి రైతు వ్యక్తిగతంగా ‘ కపాస్ కిసాన్ ’ అనే మొబైల్ యాప్ను కలిగి ఉండాలని మండల వ్యవసాయ శాఖ అధికారిణి సారిక రావు తెలిపారు.
దళారులకు పత్తిని అమ్మి రైతులు మోసపోవద్దని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. శుక్రవారం కొండమల్లేపల్లి మండల పరిధిలోని చిల్కమర్రి స్టేజి శివ గణేష్ కాటన్ మిల్లు వద్ద సీసీఐ పత్తి కొ
వర్షాలతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకుండా దళారులను ప్రోత్సహిస్తుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం చ�
కేంద్ర ప్రభుత్వం పత్తి రైతుల కోసం ప్రారంభించిన కపాస్ కిసాన్ యాప్ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పెన్పహాడ్ మండల వ్యవసాయ అధికారి అనిల్ నాయక్ అన్నారు. ఈ యాప్ పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధర (MSP ) సులభంగా, �
అకాల వర్షాలతో పంట నష్ట పోయిన పత్తి రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని సీపీఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేశ్, ఏఐకేఎస్ పాలేరు డివిజన్ నాయకుడు ప్రతాపనేని వెంకటేశ్వర్లు అన్నారు.
పత్తి రైతులు కపాస్ కిసాన్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ అన్నారు. శుక్రవారం దేవరకొండ రెవెన్యూ పరిధిలో ఉన్న పత్తి పంటలను ఆయన పరిశీలించార�