యాసంగి సాగులో అన్నదాతలు నిమగ్నమయ్యారు. దుక్కులు దున్నడం, నారుమడులు పోయడం వంటి పనులు జోరుగా సాగుతున్నాయి. ఈసారి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 99,306 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్�
వర్షాలు విస్తారంగా కురవడం.. వాతావరణం అనుకూలించడంతో జిల్లాలో పత్తి సాగు గణనీయంగా పెరిగింది. నాణ్యమైన పత్తి దిగుబడి చేతికొస్తుండడంతో మార్కెట్లో మంచి డిమాండ్ పలుకుతోంది. ఇప్పటికే 15 రోజుల నుంచి పత్తి రైత�
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు నేటి(సోమవారం) నుంచి ప్రారంభంకానున్నాయి. వానకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా రైతులు 4,12,436 ఎకరాల్లో పత్తి సాగు చేయగా 28.87 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తోందని అంచనా వేశారు.
పత్తికి ప్రపంచ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. ఈసారి తెల్ల బంగారం పత్తి సాగుకు ప్రకృతి అనుకూలించింది. వ్యవసాయ శాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలతో వికారాబాద్ జిల్లాలో అధిక విస్తీర్ణంలో పత్తి సాగు చేశా�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొద్దిరోజుల కిందటి వరకూ లోటు వర్షపాతం ఉండగా ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. పలు మండలాల్లో అదనపు వర్షపా�
జిల్లాలో పత్తిసాగు మరోసారి భారీగా జరిగే అవకాశం స్పష్టంగా కనపడుతున్నది. మైదాన, ఆయకట్టు ప్రాంతాల్లో సైతం రైతులు పత్తి పంటను విరివిగా చేపట్టారు. ప్రస్తుత వానకాలం సీజన్లో ప్రధాన పంటగా పత్తి సాగు.. రెండో పంట�
రైతులు వర్షధార పంటల సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో పత్తికి డిమాండ్తో పాటు మద్దతు ధర కలిసి వస్తుండడంతో పంటను వేస్తున్నారు. 26 వేల ఎకరాల్లో పంట సాగు చేయవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వ
వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్నది. వానకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఏ పంట ఎప్పుడు వేసుకోవాలో సరైన అవగాహన లేకపోవడంతో ప్రతి సంవత్సరం ఏదో ఒక రకమే సాగు చేస్తూ అన్నదాతలు నష్టపోతున్నారు. అయితే అదును చ
మరికొన్ని రోజుల్లో వానకాలం సీజన్ ప్రారంభం కానున్నది. జూన్ మొదటి వారంలో రైతులు కొత్త పంట ల సాగుపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఈ క్రమం లో వ్యవసాయ భూముల్లో దుక్కులు దున్నుకొని వారు పండించే పంట విత్తనాల కో�
దేశంలో రైతుల స్థితిగతులపై హైదరాబాద్ కేంద్రంగా అధ్యయనం చేయనుంది. వ్యవసాయం, సాగు విధానాలు, పర్యావరణ ప్రభావంతోపాటు, పంటనష్టం, భూసారం వంటి అంశాలపై క్షేత్రస్థాయి పరిస్థితులపై సమాచారం సేకరించేందుకు సెంట్రల
వానకాలం పంటల సాగు ప్రణాళికను వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారులు ఖరారు చేశారు. అన్నదాతలకు లాభాన్ని చేకూర్చే దిశగా ఈసారి పత్తి, కంది సాగును పెంచాలని నిర్ణయించారు. మొత్తం 6.10 లక్షల ఎకరాల్లో వానకాలం పంటలు స�
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, ప్రవేశ పెట్టిన పథకాలతో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి అవకాశం ఉన్న ప్రతి ఎకరాకూ ప్రభుత్వం నీటి వసతి కల్పిస్తు�
తెలంగాణ సర్కారు వ్యవసాయాన్ని పండుగలా చేయిస్తోంది. రైతన్న సంక్షేమం కోసం అనేక పథకాలు, ప్రోత్సాహకాలతో భరోసానిస్తున్నది. ఇందుకు పూర్తి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ముందుకుసాగుతున్న ది. రైతు వ్యతిరేక చట్టా