మరికొన్ని రోజుల్లో వానకాలం సీజన్ ప్రారంభం కానున్నది. జూన్ మొదటి వారంలో రైతులు కొత్త పంట ల సాగుపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఈ క్రమం లో వ్యవసాయ భూముల్లో దుక్కులు దున్నుకొని వారు పండించే పంట విత్తనాల కో�
దేశంలో రైతుల స్థితిగతులపై హైదరాబాద్ కేంద్రంగా అధ్యయనం చేయనుంది. వ్యవసాయం, సాగు విధానాలు, పర్యావరణ ప్రభావంతోపాటు, పంటనష్టం, భూసారం వంటి అంశాలపై క్షేత్రస్థాయి పరిస్థితులపై సమాచారం సేకరించేందుకు సెంట్రల
వానకాలం పంటల సాగు ప్రణాళికను వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారులు ఖరారు చేశారు. అన్నదాతలకు లాభాన్ని చేకూర్చే దిశగా ఈసారి పత్తి, కంది సాగును పెంచాలని నిర్ణయించారు. మొత్తం 6.10 లక్షల ఎకరాల్లో వానకాలం పంటలు స�
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, ప్రవేశ పెట్టిన పథకాలతో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి అవకాశం ఉన్న ప్రతి ఎకరాకూ ప్రభుత్వం నీటి వసతి కల్పిస్తు�
తెలంగాణ సర్కారు వ్యవసాయాన్ని పండుగలా చేయిస్తోంది. రైతన్న సంక్షేమం కోసం అనేక పథకాలు, ప్రోత్సాహకాలతో భరోసానిస్తున్నది. ఇందుకు పూర్తి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ముందుకుసాగుతున్న ది. రైతు వ్యతిరేక చట్టా
ఈ ఏడాది పత్తి దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. సాధారణంగా ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కానీ ఈసారి వర్షాలు ఎక్కువగా కురవడంతో పంట ఎదుగుదల దెబ్బతిన్నది.
యంత్రంతో పత్తి తీసే ప్రయోగం విజయవంతమైంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని వ్యవసాయ యూనివర్సిటీలో సాగు చేస్తున్న పత్తిని గురువారం యంత్రంతో ఏరే ప్రయోగం నిర్వహించారు
అధిక సాంద్రత విధానం పాటించి పత్తి సాగు చేసిన రైతులు ఆశించిన లాభాలను పొందుతున్నారు. పెట్టుబడి భారం తగ్గింది. పంట దిగుబడి పెరిగింది. వీటికితోడు ఈ ఏడాది రెండో పంట సాగు చేసుకొనే అవకాశం ఏర్పడింది.
ఈ సారి వర్షాలు సంమృద్ధిగా కురువడం.. వాతావరణం అనుకూలించడంతో పత్తి సాగు రైతులు ఆశించిన మేరకు ఫలితాలు వస్తున్నాయి. దీంతో మునుపటి కంటే ఉత్సాహంతో సాగుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.
Cotton and diseases | తెల్ల బంగారంగా పిలువబడే ప్రత్తి తెలంగాణా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పండించే ప్రధానమైన పంట. దేశంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్తి సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉండి...
రాష్ట్రంలోని మెజారిటీ రైతులు పత్తి సాగువైపు ఆసక్తి చూపుతున్నారు. వానకాలం సీజన్ కోసం సాగుకు సన్నద్ధమవుతున్నారు. మరో వారం రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ర్టానికి చేరనున్న నేపథ్యంలో దుక్కులను సిద్ధం చే�
రాష్ట్రంలో సింగిల్ పిక్ కాటన్ (ఒకే కాత పత్తి) సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే అమలు ప్రణాళికపై సీఎస్ సోమేశ్కుమార్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మా�
ఈ సీజన్ నుంచి పత్తి రైతుల పంట పండనున్నది. పత్తి దిగుబడి, ఆదాయం మూడింతలు పెరగనున్నది. ఇందుకు సంబంధించి ఈ వానకాలం సీజన్ నుంచి పత్తి సాగులో కొత్త విధానం అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తున్నది.
Cotton Price | రాష్ట్రంలో ఎక్కడ చూసినా తెల్ల బంగారం గుట్టలే కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో పత్తికి రికార్డు స్థాయిలో అత్యధికంగా క్వింటాల్కు రూ.10వేల వరకు ధర పలకడంతో రైతులు సంబురాలు చేసుకుంటున్నారు. బు�