ఈ ఏడాది పత్తి దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. సాధారణంగా ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కానీ ఈసారి వర్షాలు ఎక్కువగా కురవడంతో పంట ఎదుగుదల దెబ్బతిన్నది.
యంత్రంతో పత్తి తీసే ప్రయోగం విజయవంతమైంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని వ్యవసాయ యూనివర్సిటీలో సాగు చేస్తున్న పత్తిని గురువారం యంత్రంతో ఏరే ప్రయోగం నిర్వహించారు
అధిక సాంద్రత విధానం పాటించి పత్తి సాగు చేసిన రైతులు ఆశించిన లాభాలను పొందుతున్నారు. పెట్టుబడి భారం తగ్గింది. పంట దిగుబడి పెరిగింది. వీటికితోడు ఈ ఏడాది రెండో పంట సాగు చేసుకొనే అవకాశం ఏర్పడింది.
ఈ సారి వర్షాలు సంమృద్ధిగా కురువడం.. వాతావరణం అనుకూలించడంతో పత్తి సాగు రైతులు ఆశించిన మేరకు ఫలితాలు వస్తున్నాయి. దీంతో మునుపటి కంటే ఉత్సాహంతో సాగుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.
Cotton and diseases | తెల్ల బంగారంగా పిలువబడే ప్రత్తి తెలంగాణా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పండించే ప్రధానమైన పంట. దేశంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్తి సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉండి...
రాష్ట్రంలోని మెజారిటీ రైతులు పత్తి సాగువైపు ఆసక్తి చూపుతున్నారు. వానకాలం సీజన్ కోసం సాగుకు సన్నద్ధమవుతున్నారు. మరో వారం రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ర్టానికి చేరనున్న నేపథ్యంలో దుక్కులను సిద్ధం చే�
రాష్ట్రంలో సింగిల్ పిక్ కాటన్ (ఒకే కాత పత్తి) సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే అమలు ప్రణాళికపై సీఎస్ సోమేశ్కుమార్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మా�
ఈ సీజన్ నుంచి పత్తి రైతుల పంట పండనున్నది. పత్తి దిగుబడి, ఆదాయం మూడింతలు పెరగనున్నది. ఇందుకు సంబంధించి ఈ వానకాలం సీజన్ నుంచి పత్తి సాగులో కొత్త విధానం అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తున్నది.
Cotton Price | రాష్ట్రంలో ఎక్కడ చూసినా తెల్ల బంగారం గుట్టలే కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో పత్తికి రికార్డు స్థాయిలో అత్యధికంగా క్వింటాల్కు రూ.10వేల వరకు ధర పలకడంతో రైతులు సంబురాలు చేసుకుంటున్నారు. బు�
రైతులు బాగుపడాలన్నదే సీఎం ఆకాంక్ష పంటల సాగుపై సూచనలు అందుకోసమే కేసీఆర్ చెప్పాడంటే భారీ ధర పలకాల్సిందే గత సీజన్లో పత్తి సాగు చేయాలని సూచన ఇప్పుడు క్వింటాల్కు 10 వేలు దాటిన పత్తి గతంలో సన్నాల సాగుకు పిల�
తెల్లబంగారం ధరలో సరికొత్త రికార్డులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధికం వరంగల్ మార్కెట్లో రూ.8,800 ఇంకా పెరగొచ్చంటున్న నిపుణులు ఎమ్మెస్పీ కంటే రూ.3 వేలు అధికం అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ముందే గుర్తించిన రా�
8076 ఎకరాలకు పైగా సాగు చేసిన రైతన్నలు వరికన్నా పత్తే మేలంటున్న అన్నదాతలు జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు సలహాలు, సూచనలు పాటించాలంటున్న వ్యవసాయ అధికారులు చేవెళ్ల టౌన్, డిసెంబర్ 13 : మండలంలో ప్రతి ఏడాది ప�
వరంగల్లో ధర పలికిన క్వింటాల్ పత్తి దేశవ్యాప్తంగా తగ్గిన పంట సాగు అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్ ట్రేడర్ల వద్దే కొనుగోలయ్యే అవకాశం నామమాత్రమే కానున్న సీసీఐ పాత్ర! హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెల�
పరిగి : పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అవసరమై న ఏర్పాట్లు చేపట్టాల్సిందిగా జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని త