50.85 లక్షల ఎకరాల్లో సాగు 49.87 లక్షల ఎకరాల్లో వరి 1.22 కోట్ల ఎకరాల్లో పంటలు హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): వానకాలం సీజన్లో పంటల సాగులో పత్తి (దూదిపూలు) టాప్లో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 50,85,114 ఎకరాల్లో
సికిందర్నగర్లో మొత్తం 2300 ఎకరాలు 1950 ఎకరాల్లో పత్తి.. 12 ఎకరాల్లోనే వరి 30 ఏండ్లుగా తెల్ల బంగారం వైపే మొగ్గు సమిష్టిగా సాగుతున్న యాదాద్రి జిల్లాలోని సికిందర్నగర్ రైతుల విజయగాథ ఇదీ! అయితే వరి.. లేదంటే మిర్చి..
లాభసాటి పంటల సాగుకు ప్రాధాన్యం వాణిజ్యపంటలకు ప్రాంతాల గుర్తింపు రాష్ట్ర ఆదాయంలో 20% సాగుదే తెలంగాణ చరిత్రలో ఇది మేలి మలుపు చేనేత, గీత కార్మికులకూ బీమా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు హైదరాబాద్, ఆగస్టు 1 (న�
మరింత ప్రోత్సహిస్తాం | రాష్ట్రంలో పత్తి సాగును తెలంగాణ ప్రభుత్వం మరింతగా ప్రోత్సహిస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వానాకాలం 75 లక్షల ఎకరాల్లో పత్తి సాగు లక్ష్యంగా నిర్ద�