ఆమెకు స్నేహ హస్తం అందించే నేస్తం చెలి.. ఆత్మగౌరవ ప్రొడక్ట్. పూర్తి హైజెనిక్ బ్రాండ్.. ‘మనం వాడే వస్తువు మనమే తయారు చేసుకుందాం’ అనే స్పృహతో మార్కెట్లో లభించే ఖరీదైన కార్పొరేట్ కంపెనీలకు దీటుగా మన ఆడబి
డాక్టర్ మీనా మహాజన్ను అభిమానులు ‘గురుమా..’ అని భక్తితో పిలుచుకుంటారు. జ్యోతిషం, యోగా, అష్టసిద్ధి ఆమె అభిమాన విషయాలు. పురాణాలు, ఉపనిషత్తులకు సైన్స్ జోడించి చెప్పడం ద్వారా యువతను ఆకట్టుకోవచ్చని అంటారు మ�
ప్రత్యక్ష పన్ను వసూళ్లు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో అంచనావేసిన దాంట్లో 52.5 శాతం వసూలయ్యాయి. ఈ నెల 9 నాటికి రూ.9.57 లక్షల కోట్లు ప్రత్యక్ష పన�
విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. ‘మన ఊరు-మన బడి’తో కార్పొరేట్ స్థాయిలో సర్కారు బడుల్లో సకల సౌకర్యాలను కల్పిస్తున్నది.
కార్పొరేట్ మిత్రులకు చెందిన లక్షల కోట్ల రూపాయల రుణాలను రైటాఫ్ చేస్తూ బ్యాంకింగ్ వ్యవస్థను కుప్పకూలే దుస్థితికి తీసుకొచ్చిన కేంద్రంలోని బీజేపీ సర్కారు.. అత్యున్నత పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వ �
ప్రభుత్వ దవాఖానలు కార్పొరేట్కు దీటుగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులతో అత్యాధునిక వైద్య సేవలను పేదలకు అందుబాటులోకి తెస్తున్నది. దీంతో మన దవాఖానలకు జాతీయస్థాయి అవార్డులు సొంతమ�
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు అభివృద్ధిలో ఉన్నత ఫలితాలను అందిస్తూ బలోపేతమవుతున్నాయి. ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి చెందిన పాఠశాలలు కార్పొరేట్ పాఠశా�
బీజేపీ ప్రభుత్వం సామాన్యుడిపై భారం మోపుతూ.. కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చుతున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద�
ఎస్వీబీ సంక్షోభం నేపథ్యంలో న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిగ్నేచర్ బ్యాంక్ నుంచి డబ్బులు విత్డ్రా చేసేందుకు డిపాజిటర్లు మూకుమ్మడిగా పరుగులు తీశారు. దీంతో ఈ బ్యాంక్ను న్యూయా�
ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్(ఐఐసీఏ) సంయుక్తాధ్వర్యంలో ఈ నెల 9, 10 తేదీల్లో కార్పొరేట్ మేనేజ్మెంట్, గవర్�
నిరుపేదలకు కంటి వెలుగులు పంచడమే లక్ష్యంగా రేకుర్తిలో 1988 ఫిబ్రవరి 20న అప్పటి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పీవీ నరసింహారావు చేతుల మీదుగా ఈ చారిటీ దవాఖానను ప్రారంభించారు.
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ దవాఖానలో తెలంగాణ ప్రభు త్వం వైద్య సేవలు అందిస్తున్నదని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. రిమ్స్ దవాఖానను కలెక్టర్ సందర్శించారు.
ఆరున్నర దశాబ్ధాల అణచివేత మూలంగా తెలంగాణ అన్ని రంగాల్లో దోపిడి, అసమానతలకు గురైన సంగతి తెలిసిందే. సమైక్య పాలనలో అంతులేని నిర్లక్ష్యం వల్ల అనేక మంది బడుగు, బలహీన వర్గాల పిల్లలు బడులకు, చదువులకు దూరమయ్యారు.
మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టిందని, కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో బోధన ఉంటున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.