పలు అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా విలసిల్లుతున్న హైదరాబాద్ నగరానికి మరో సంస్థ రానుంది. ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్)కు చెందిన సీ4ఐఆర్ (సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్) క�
కార్పోరేట్ జూవెల్లరీ దుకాణాల కారణంగా ఉపాధి కోల్పోతున్న చేతివృత్తి స్వర్ణకారులను ప్రభుత్వం చేయూతను అందించాలని స్వర్ణకారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బోకన్ రాజేశ్ కోరారు. శనివారం మండల కేంద్రంలోని తహస
ప్రజల ఆరోగ్యంపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఓల్డ్ సఫిల్గూడ ప్రాంతానికి చెందిన నాగరాజు గత కొన్ని నెలల నుంచి పక్క వెనుక భాగానికి చెందిన ఎ
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు బీజేపీ కట్టబెడుతున్నదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి టీ సాగర్ విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్య
యాప్ స్టోర్స్ నుంచి తొలగించే దిశగా అడుగులు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: దేశంలో అక్రమ డిజిటల్ లెండింగ్ యాప్స్ అకృత్యాలు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేసే దిశగా అడుగులు పడుతున్నా�
తెలంగాణ ప్రభుత్వం కేజీ టూ పీజీ విద్యలో భాగంగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి నోటిఫిక�
సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నదని.. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు చర్యలు చేపట్టింద�
తెలంగాణ ప్రభుత్వం కృషితో నగర శివారు ప్రాంతంలోని హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కార్పొరేట్ చదువులకు దీటుగా కొనసాగుతున్నది. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్) పీర్ కమిటీ సందర
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా శనివారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో రూ.28.96 లక్షలతో, ప్రాథమి�