ఉన్నత, సీనియర్ ఉద్యోగుల జీతాలు ఈ ఏడాది పెరగనున్నాయి. 8.9 శాతం పెరగవచ్చని ఓ తాజా సర్వే చెప్తున్నది. గడిచిన ఐదేండ్లలో ఇదే గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం. కరోనా మహమ్మారి దెబ్బకు పడిపోయిన దేశీయ వ్యాపారాలు తిరిగి
తెలంగాణ వైద్య సేవలు ఉత్తమమైనవని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని ఏరియా దవాఖానలో రూ.50 లక్షలతో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నాస్టిక్ హబ్ను పటాన్చెరు ఎమ్మెల్యే గూ�
గ్రామీణ యువతకు ఏదో విధంగా సహకరించి ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగం పొందేలా చేయాలనే హుస్నాబాద్ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ లక్ష్యం యువతీ యువకులకు వరంగా మారింది. నియోజకవర్గంలో డిగ్రీ, పీజీలు పూర్తి చేస
రైతు వ్యతిరేక విధానాలతో ముందుకు సాగుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రైతుల ఉసురు తప్పక తగులుతుందని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలంల
పేదలకు రూపాయి ఖర్చు లేకుండా అత్యాధునిక వైద్యసేవలను అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ హైదరాబాద్లో ఒకేరోజు మూడు సూపర్ స్పెషాలిటీ దవాఖానలకు శంకుస్థాపన చేశారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు అన�
పర్యాటకశాఖ స్థలాలకు సంబంధించి లీజు బకాయిలను తక్షణమే వసూలు చేయాలని అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్�
వ్యవసాయ రంగాన్ని నీరుగార్చి కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల పొలాలను కార్పొరేటు సంస్థలకు అప్పగించి, అదే పొలాల్లో రైత�
వారాంతంలో పాలసీ రేట్లను పెంచకుండానే రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన ద్రవ్య పరపతి విధానంతో కనీస స్థాయి నుంచి నిఫ్టీ 240 పాయింట్లకు పైగా రికవరీ అయింది. దీంతో గత వారంలో నిఫ్టీ 113.9 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్ట
నరేంద్రమోదీ ప్రధాని అయిన తరువాత ఆక్టోపస్లా వ్యా పార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న అదానీ గ్రూప్ ఇప్పుడు వ్యవసాయరంగంలోకి దూసుకొస్తున్నది. పశ్చిమబెంగాల్లో రైస్మిల్లులను కొనటం దగ్గరి నుంచి ఎస్బీఐత�
‘ముందుగా స్త్రీలకు విద్యనందించి, వారి స్వేచ్ఛ వారికివ్వండి. అప్పుడు తమకు అవసరమైన సంస్కరణలుఏమిటో వారే మీకు చెబుతారు. నాడు స్వామీ వివేకా నంద, నేడు మహిళా బంధుగా కేసీఆర్ స్ఫూర్తితో ‘అంతర్జాతీయ మహిళా దినోత్
కశ్మీర్ అంశంలో పాకిస్థాన్కు మద్దతుగా హ్యూందాయ్, కియా, కేఎఫ్సీ చేసిన పోస్టులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో రెస్టారెంట్ సైప్లె చైన్ పిజ్జాహట్ కూడా అదే తరహా పోస్ట్ చేసి వివాదంలో ఇర
జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి | జిల్లాలోని పేదలకు అందుబాటులోకి కార్పొరేట్ స్థాయి వైద్య పరీక్షలు వచ్చాయని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోవ లక్ష్మి అన్నారు.