న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి మాస్క్ ధరించడం, సామాజికదూరం పాటించడమే శ్రీరామ రక్ష. ఈ తారకమంత్రాన్ని పాటించి భారత్లో పది కుటుంబాల్లో ఎనిమిది తమను తాము రక్షించుకున్నాయి. ఈ కీ
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా వణికిస్తూనే ఉన్నది. ప్రస్తుతం కేసుల తగ్గుముఖం పడుతున్నది. దీంతో యాక్టివ్ కేసులు భారీగా తగ్గాయి. అయితే, మహమ్మారి గురించి దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నది. దీంతో అధికారులు లాక్డౌన్ తదితర చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో భారత్లో ఒమిక్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 18 ఏళ్ల వయసు నిండినవారందరికీ ఇక నుంచి బూస్టర్ డోసును ఇవ్వనున్నారు. ప్రైవేటు వ్యాక్సినేషన్ సెంటర్లలో ఆ టీకాలు అందుబాటులో ఉంటాయి. ఈనెల 10వ తేదీ నుంచి బూస్టర్ డోసు ఇవ్వన
ముంబై : భారత్లో కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ కలకలం సృష్టించింది. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్ తొలి కేసు ముంబైలో నమోదైంది. ఈ వేరియంట్ తొలి కేసును ఈ ఏడాది జనవరిలో యూకేలో గుర్తించిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గత కొద్ది రోజులుగా వరుసగా రోజువారీ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కేవలం 795 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్�
న్యూఢిల్లీ : భారత్లో కరోనా రోజురోజుకు తగ్గుముఖంపడుతున్నది. ఇదే సమయంలో పలు దేశాల్లో కొవిడ్ మళ్లీ విధ్వంసం సృష్టిస్తున్నది. చైనా, అమెరికా, బ్రిటన్ సహా అనేక దేశాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. �
న్యూఢిల్లీ : సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) ఉత్పత్తి చేస్తున్న కరోనా కొత్త వ్యాక్సిన్ ‘కోవోవాక్స్’ టీకాపై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ (NTAGI) గ్రూప్ సమీక్షించనున్నది. ఏప్రిల్ 1న సమావేశం జరుగనున్�
న్యూఢిల్లీ : భారత్లో కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండడంతో కేసులు పెరుగుతున్నాయి. చైనా, దక్షిణ కొరియా, యూరప్ సహా పలు దేశాల్లో �
తీవ్రతను ఇప్పుడే చెప్పలేం అప్రమత్తంగా ఉండాల్సిందే హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): రాబోయే రోజుల్లో మరిన్ని కరోనా కొత్త వేరియంట్లు తప్పవని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు
చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. రెండేండ్ల గరిష్ఠస్థాయికి కేసులు చేరాయి. దీంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తున్నది. 90 లక్షల జనాభా ఉన్న చాంగ్చున్ నగరంలో లాక్డౌన్ ప్రకటించారు.
నేటి నుంచి మహిళల వన్డే ప్రపంచకప్ మౌంట్ మాంగనుయి: మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీకి సమయం రానే వచ్చింది. కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఏడాది ఆలస్యంగా జరుగుతున్న టోర్నీకి శుక్రవారం న్యూజిలాండ్ వేదికగా తెర�