ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 13,460 కరోనా పరీక్షలు నిర్వహించగా 122 మందికి పాజిటివ్గా...
Covid-19 Vaccine | కొవిడ్ టీకా అందుబాటులోకి వచ్చి చాలా రోజులే అయ్యింది. ప్రభుత్వాల చొరవ పుణ్యమాని జనాభాలో అధికశాతం వ్యాక్సిన్ రక్షణ అందుకున్నారు. కొందరు మాత్రం ఇంకా టీకాకు దూరంగానే ఉంటున్నారు. వాళ్లందరినీ ఊరించ�
మార్చి 2న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ న్యూఢిల్లీ: పలు కీలక అంశాలతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) త్వరలో సమావేశం కాబోతున్నది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో పలు టోర్నీల న�
రక్తం గడ్డకట్టడం, లంగ్స్ వైఫల్యంతో గుండెపోటు సుదీర్ఘ విరామం తర్వాత వ్యాయామంతో సమస్యలు మెడికవర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ శరత్రెడ్డి హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): కరోనా వైర�
స్ట్రాంజా మెమోరియల్ టోర్నీ సోఫియా: స్ట్రాంజా మెమోరియల్ టోర్నీలో భారత బాక్సర్లకు కఠిన డ్రా ఎదురైంది. ఆదివారం మొదలైన టోర్నీలో మొత్తం 36 దేశాల నుంచి 450 మందికి పైగా బాక్సర్లు బరిలోకి దిగుతున్నారు. 1950లో మొదలై�
COVID-19 | కొవిడ్ వైరస్ ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. ఫలితంగా రక్తంలో గడ్డలు ఏర్పడతాయి. ‘ డైసల్ఫిరమ్ ( Disulfiram )’ అనే ఓ తాతలకాలం నాటి మందు ఇందుకు విరుగుడుగా పనిచేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. డైసల్ఫిరమ్ గు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 22,279 మందికి కరోనా వైరస్ సంక్రమించింది. అయితే నిన్నటితో పోలిస్తే పాజిటివ్ కేసుల సంఖ్య 14 శాతం తగ్గింది. 60298 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 24 గంట�
Deltacron | ఒమిక్రాన్ రూపంలో వచ్చిన కొవిడ్-19 ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నది. రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఇక కరోనావైరస్ మామూలు పరిస్థితులు వస్తాయని అనుకుంటున్న తరుణంలో మ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్త 67,597 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా నుంచి 1,80,456 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల 1188 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్ప