Covid-19 | గత రెండు వారాలుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. శనివారం 13వేలకుపైగా కొత్త కేసులు నమోదవగా.. ఆదివారం కాస్త తగ్గాయి. అయినా, 12వేలకుపైగానే కొత్త కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో 12,899 మంది వైర�
ముంబై : మహారాష్ట్రలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. జూన్ నెల ప్రారంభం నుంచి రోజుకు వెయ్యికిపైగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. శనివారం 1,357 కొత్త కేసులు రికార్డవగా.. ఒకరు వైరస్తో మృతి చెందారు. కేసులు భ
ముంబై : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా వీలైనం తర్వగా కరోనా పరీక్షలు చేసు�
కరోనా ముగిసిపోక ముందే కొత్త వైరస్లు నేషనల్ డెస్క్: కరోనాతో రెండున్నరేండ్లుగా పోరాడుతున్న ప్రపంచ దేశాలను కొత్త వ్యాధులు వణికిస్తున్నాయి. మంకీపాక్స్, వెస్ట్నైల్ ఫీవర్, కాంగో ఫీవర్, టమాట ఫ్లూ, హెపట
న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2338 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,31,58,087 కేసులు నమోదయ్యాయి. మరో 19 మంది మహమ్మ
కరోనా దెబ్బకు ఆదాయం తలకిందులు సంక్షోభ పరిస్థితుల్లో నిర్ణయాలు వాయిదా ముంబై, మే 16: కార్లను కొనాలనుకున్నవారి ఆశల్ని కరోనా వైరస్ ఆవిరి చేసేసింది. మహమ్మారి దెబ్బకు తమ ఆదాయం తలకిందులు కావడంతో చాలామంది కారు క
న్యూఢిల్లీ : దేశంలో ఇటీవల కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఫోర్త్ వేవ్పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. కరోనా వ్యాక్సిన్ రెండ�
చెన్నై : మద్రాస్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే పలువురు విద్యార్థులు వైరస్ బారినపడగా.. తాజాగా మరో 32 మంది విద్యార్థులకు వైరస్ పాజిటివ్గా
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 1,094 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇద్దరు మృతి చెందగా.. 640 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,705కి పెరగ్గా.. పాజిటివిట�
న్యూఢిల్లీ : పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య ఢిల్లీ ప్రభుత్వం మహమ్మారిని ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టింది. పాఠశాలలను మూసివేకుండా కరోనా కట్టడి కోసం కొత్తగా మార్గదర్శకాలను సిద్ధం చేసింది. పాఠశాలల్లో ప్రత
Omicron | ఒమిక్రాన్ రూపంలో వచ్చిన థర్డ్ వేవ్ ఎంత వేగంగా విజృంభించిందో.. అంతే వేగంగా తగ్గిపోయింది. మొదటి రెండు వేవ్లతో పోలిస్తే ఇది అత్యంత ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరించినా.. ప్రాణహాని మాత్రం జ�
ముంబై : ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లకు కరోనా వైరస్ సంక్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం పుణెలో పంజాబ్తో జరగాల్సిన మ్యాచ్ వేదికను ముంబైకి మార్చారు. బ్రాబౌర్న్ స్టేడియంలో మ్యాచ్ జర�
న్యూఢిల్లీ : దేశంలో నిన్న భారీ పెరిగిన కేసులు.. ఇవాళ తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,247 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్నటితో పోలిస్తే 43శాతం కేసులు తగ్గాయ