న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్త 67,597 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా నుంచి 1,80,456 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల 1188 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్ప
Jayasudha | సినీ ఇండస్ట్రీని కరోనా వదలడం లేదు. ఇప్పటికే చిరంజీవి, మహేశ్ బాబు, కీర్తి సురేశ్, త్రిష ఇలా చాలామంది కొవిడ్ బారిన పడి కోలుకున్నారు. ఇప్పుడు తాజాగా సహజ నటి జయసుధ కూడా కరోనా బారిన పడినట్
Omicron variant | కొవిడ్ విజృంభిస్తున్నది. లక్షల సంఖ్యలో కేసులు తేలుతున్నాయి. కానీ, అంతగా భయం కలిగించడం లేదు. కారణం కొవిడ్ ప్రస్తుత రూపమైన ఒమిక్రాన్ పాణాపాయం కాదన్న అభిప్రాయమే! దీనికి అసలు కారణం తెలుసుకునేందుకు
కొత్తగా పెద్ద పథకాలేం లేవు ల్యాబ్లకు నామమాత్ర నిధులు మానసిక సమస్యలపై కొత్త స్కీమ్ బాధితుల కౌన్సెలింగ్కు టెలి సెంటర్లు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఆరోగ్య రంగానికి కేంద్రప్రభుత్వం బడ్జెట్లో పెద్దగా ప్రక�
Kerala Covid Cases | కేరళలో కరోనా విలయం కొనసాగుతున్నది. నిన్న కాస్త తగ్గిన కేసులు ఇవాళ మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో ఆదివారం 51,570 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 59,83,515కు చేరుకుంది. వైరస్తో
ముషీరాబాద్/కవాడిగూడ, జనవరి 29: అడిక్మెట్ డివిజన్లోని పలు బస్తీల్లో శనివారం వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ ఫీవర్ సర్వే చేపట్టారు. డివిజన్లోని టీఆర్టీ క్వార్టర్స్, రాంనగర్, దయానంద్ నగర్ ప్ర�
దేశంలో బీఏ.2 విస్తృత వ్యాప్తి మీడియాకు కేంద్రం వెల్లడి న్యూఢిల్లీ, జనవరి 27: దేశంలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతున్నదని కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో కేసుల సంఖ్య పెరిగ
TS Covid Update | రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,944 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మహమ్మారితో ముగ్గురు మృతి చెందగా.. మరో 2,444 మంది బాధితులు
కరోనా నివారణ పట్ల విస్తృత ప్రచారం… జ్వర బాధితులకు అత్యవసర మెడికల్ కిట్ల పంపిణీ భయాందోళనకు గురికాకుండా మనోధైర్యం కుత్బుల్లాపూర్ జోన్ బృందం, జనవరి 21: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కరోనా వైరస్ను కట్ట�
Mahbubabad MLA shankar naik tests positive for covid | కొవిడ్ మహమ్మారి కలవరానికి గురి చేస్తున్నది. నిత్యం ఎంతో మంతి సాధారణ జనంతో పాటు పలువురు ప్రముఖులు హమ్మారి బారినపడుతున్నారు. ఇటీవల రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు
మెహిదీపట్నం, జనవరి 18 : పోలీసులు కరోనా బారిన పడుతుండటంతో ఉన్నతాధికారులు అప్రమత్తం గా విధులు నిర్వహించాలంటూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. పోలీస్స్టేషన్లలో సిబ్బందికి కరోనా వ్యాప్తి చెందుతుండటం�