Omicron Symptoms | గత రెండేళ్లుగా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విధ్వంసం సృష్టిస్తోంది. కొత్త కొత్త వేరియంట్ల రూపంలో విరుచుకుపడుతున్నది. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ భారత్లో థర్డ్ వేవ్ కారణమవుతోం�
Nara Lokesh | తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు ఎలాంటి లక్షణాలు లేవని, ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించారు. ప్రస్తుతం
తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్కకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్లో ఉన్నారు. భట్టి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలి
అల్లం వంటింట్లో ఉండే దివ్యౌషధం. దీన్ని రోజూ ఆహారంగా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా అల్లంలో ఉండే జింజెరోల్ వల్ల దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలు దరి చేరవు. అందుకే
Booster dose | కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుంది. దేశంలో రోజువారీ కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు కూడా భారీగానే పెరుగుతున్నాయి. దీంతో చాలా రాష్ట్రాలు కఠిన ఆంక్షలను తీసుకొచ్చాయి. నైట్ క
ఒమిక్రాన్తో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. ఈ క్రమంలో ఇన్సూరెన్స్కు మరోసారి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే బీమా ప్రీమియం ధరలు పెరుగుతుండటం ఒకింత కలవరపెడుతున్నది. దీంతో వీలైనంత త్వరగా పాలసీలు తీసుక
ఒమిక్రాన్ దెబ్బ మాల్స్, మల్టీప్లెక్స్లపై నియంత్రణల ప్రభావం న్యూఢిల్లీ, జనవరి 8: దేశంలో శరవేగంగా వ్యాప్తిచెందుతున్న కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నది. కొవిడ్ తొలి, �
Punjab Chief Minister's Family members Test Covid Positive | పంజాబ్ ముఖ్యమంత్రి ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. చరణ్జిత్ సింగ్ చన్నీ కుటుంబంలో చెందిన ముగ్గురు మహమ్మారి