ప్రభుత్వం ఇసుక రవాణాను బడా కాంట్రాక్టర్లకు అప్పగించవద్దని లారీల యజమానుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం నాయకులు గనులశాఖ ముఖ్యకార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు.
జీహెచ్ఎంసీలో గడిచిన కొన్నేండ్లుగా జరిగిన నిర్వహణ పనులపై విజిలెన్స్ రంగంలోకి దిగింది. 2021, 2022, 2023 సంవత్సరాల కాలంలో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించాలంటూ ఆర్థిక శాఖకు అందుతున్న సంకేతాల నేపథ్యంలో అనుమానా�
Rajanna Temple | రాజన్న ఆలయంలో(Rajanna Temple) టెండర్లు దక్కించుకొని తదుపరి నగదు చెల్లించకుండా ఇబ్బంది పేడుతున్న కాంట్రాక్టర్ల పట్ల ఇక కఠినంగా వ్యవహరిస్తామని రాజన్న ఆలయం ఈవో వినోద్ రెడ్డి( Vinod Reddy) తెలిపారు.
జీహెచ్ఎంసీ ఎదుట బల్దియా కాంట్రాక్టర్లు మెరుపు ధర్నాకు దిగారు. గురువారం కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద కాంట్రాక్టర్లంతా బైఠాయించి రూ.1500కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు. ‘వీ
పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. రూ. 1400కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
సర్పంచుల బకాయిల చెల్లింపులపై స్పష్టమైన ప్రకటన చేయాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ (BRS) డిమాండ్ చేసింది. అయితే ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో నిరసన వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా సభ నుంచి వాక�
చేసిన పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించడం లేదు. రివైజ్డ్ ఎస్టిమేషన్లను ఆమోదించడం లేదు. ఇలాగయితే ప్రాజెక్టు పనులను ఇక చేయలేం అంటూ ఇరిగేషన్శాఖలోని కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేస్తున్నారు.
R Krishnaiah | కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ విద్యార్థులపై లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు.
మురుగు ముంపునకు పరిష్కారంగా ప్రతిపాదించిన వరద ప్రవాహ వ్యవస్థ మెరుగుదల జీహెచ్ఎంసీకి సవాల్గా మారింది. నాలా అభివృద్ధి పనులంటేనే కాంట్రాక్టర్లు జడిసిపోతున్నారు. దీనికి కారణం బల్దియాలో పనులు చేస్తే సకా�
మురుగు ముంపునకు పరిష్కారంగా ప్రతిపాదించిన వరద ప్రవాహ వ్యవస్థ మెరుగుదల జీహెచ్ఎంసీకి సవాల్గా మారింది. నాలా అభివృద్ధి పనులంటేనే కాంట్రాక్టర్లు జడిసిపోతున్నారు.
స్మార్ట్సిటీ కరీంనగర్కు కేంద్రంతోపాటు బీఆర్ఎస్ సర్కారు నిధుల వరద పారించింది. వందల కోట్లతో అభివృద్ధి పనులు చేయించింది. అయితే కాంట్రాక్టర్ల కక్కుర్తి, అధికారుల పర్యవేక్షణా లోపం ప్రగతికి నిరోధంలా మా�
రాష్ట్రంలో ఆర్థిక శాఖ బిల్లుల మంజూరు హాట్ టాపిక్గా మారింది. తమ శాఖల పరిధిలో బిల్లులు మంజూరు కావడం లేదని, తాము సిఫార్సు చేసినా చిన్న కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు రావడం లేదని క్యాబినెట్ సమావేశంలో మంత్
CM Revanth Reddy | టెండర్లు పొంది పనుల్లో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లను ఉపేక్షించొద్దు. ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా పనులు పూర్తి చేయాల్సిందేనని అధికారులనే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. మున్సిపల్
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కాంట్రాక్టర్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పూర్తి చేసిన పలు పనులకు సంబంధించిన బిల్లులను విడుదల చేయకపోవడంపై మండిపడుతున్నారు.