పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. రూ. 1400కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
సర్పంచుల బకాయిల చెల్లింపులపై స్పష్టమైన ప్రకటన చేయాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ (BRS) డిమాండ్ చేసింది. అయితే ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో నిరసన వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా సభ నుంచి వాక�
చేసిన పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించడం లేదు. రివైజ్డ్ ఎస్టిమేషన్లను ఆమోదించడం లేదు. ఇలాగయితే ప్రాజెక్టు పనులను ఇక చేయలేం అంటూ ఇరిగేషన్శాఖలోని కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేస్తున్నారు.
R Krishnaiah | కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ విద్యార్థులపై లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు.
మురుగు ముంపునకు పరిష్కారంగా ప్రతిపాదించిన వరద ప్రవాహ వ్యవస్థ మెరుగుదల జీహెచ్ఎంసీకి సవాల్గా మారింది. నాలా అభివృద్ధి పనులంటేనే కాంట్రాక్టర్లు జడిసిపోతున్నారు. దీనికి కారణం బల్దియాలో పనులు చేస్తే సకా�
మురుగు ముంపునకు పరిష్కారంగా ప్రతిపాదించిన వరద ప్రవాహ వ్యవస్థ మెరుగుదల జీహెచ్ఎంసీకి సవాల్గా మారింది. నాలా అభివృద్ధి పనులంటేనే కాంట్రాక్టర్లు జడిసిపోతున్నారు.
స్మార్ట్సిటీ కరీంనగర్కు కేంద్రంతోపాటు బీఆర్ఎస్ సర్కారు నిధుల వరద పారించింది. వందల కోట్లతో అభివృద్ధి పనులు చేయించింది. అయితే కాంట్రాక్టర్ల కక్కుర్తి, అధికారుల పర్యవేక్షణా లోపం ప్రగతికి నిరోధంలా మా�
రాష్ట్రంలో ఆర్థిక శాఖ బిల్లుల మంజూరు హాట్ టాపిక్గా మారింది. తమ శాఖల పరిధిలో బిల్లులు మంజూరు కావడం లేదని, తాము సిఫార్సు చేసినా చిన్న కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు రావడం లేదని క్యాబినెట్ సమావేశంలో మంత్
CM Revanth Reddy | టెండర్లు పొంది పనుల్లో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లను ఉపేక్షించొద్దు. ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా పనులు పూర్తి చేయాల్సిందేనని అధికారులనే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. మున్సిపల్
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కాంట్రాక్టర్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పూర్తి చేసిన పలు పనులకు సంబంధించిన బిల్లులను విడుదల చేయకపోవడంపై మండిపడుతున్నారు.
మనఊరు-మనబడి పథకం మెదక్ జిల్లాలో కార్యరూపం దాల్చడం లేదు. పాఠశాలలను సకలహంగులతో తీర్చిదిద్దాలన్న సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని 2022లో ప్రారంభించింది.
పంటలు సాగు చేసే భూముల కంటే ఇసుక మేటలు వేసిన పట్టా భూములకు ప్రస్తుతం డిమాండ్ ఉన్నది. ఎకరానికి సుమారు లక్ష రూపాయల వరకు కౌలు చెల్లించేందుకు దళారులు, కాంట్రాక్టర్లు ముందుకు వస్తుండడంతో రైతులు వారి వైపే మొగ�
జీహెచ్ఎంసీతో కాంట్రాక్టర్లు పోరుకు సిద్ధమయ్యారు. బకాయిలు చెల్లిస్తేనే పనులు జరుపుతామని, కొత్తగా వచ్చే ఏ పనులను చేపట్టబోమని, ఈ నెల 18 నుంచి కాంట్రాక్టర్లు మూకుమ్మడిగా బంద్లోకి వెళ్తున్నట్లు అల్టిమేటం �
రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ (ఆర్అండ్బీ)కు చెందిన పనులను చేపట్టేందుకు గతంలో కాంట్రాక్టర్లు తీవ్రంగా పోటీపడేవారు. తక్కువ ధరకు టెండర్ కోట్చేసి పనులను దక్కించుకునేవారు. కానీ, ఇటీవల పరిస్థితులు పూర్తిగ�
కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవస్థానానికి నిత్యావసర వస్తువుల సరఫరాలో కాంట్రాక్టర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆలయ నిబంధనల ప్రకారం టెండర్లలో కోట్ చేసిన విధంగా సరుకులు పంపిణీ చేయకుండా ఏటా రూ.3 కోట�