తాము రైతుబంధు కోసం జమ చేసి ఉంచిన రూ.7,000 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం తమ కాంట్రాక్టర్లు, తాబేదార్లకు ఇచ్చారని బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు విమర్శించారు. రైతుబంధు సాయం ఇవ్వకపోవడంతో రైతులు చక్ర
ఇది కౌటాల మండలం తలోడి గ్రామంలో రూ. 5 లక్షలతో వేసిన సీసీ రోడ్డు. పదికాలాల పాటు నాణ్యతగా ఉండాల్సింది పోయి.. న్లైనా గడవకముందే పగుళ్లు తేలింది. కాంట్రాక్టర్ల ధన దాహానికి లక్షలాది రూపాయలు వృథా అవుతున్నాయనడానిక�
జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం పల్లెల ప్రగతిని అడ్డుకుంటున్నది. ఏడాది కాలంగా మెటీరియల్ నిధులు పెండింగ్లో పెట్టి నాన్చుతున్నది. సుమారు 500 పనులకు సంబంధించి రూ. 19 కోట్ల బిల్ల
ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు అందించే పౌష్టికాహారం అధికారులు, కాంట్రాక్టర్ల ధన దాహంతో పక్కదారి పడుతున్నది. అంగన్వాడీల్లోని లబ్ధిదారుల సంఖ్యను బట్టి ప్రతి నెలా ఒక్కొక్�
గ్రామీణ రోడ్లు ధ్వంసమయ్యాయి. రెండేండ్ల పాటు కురిసిన వర్షాలు, పంచాయతీరాజ్ రోడ్ల మీద సామర్థ్యానికి మించిన భారీ వాహనాలు వెళ్లడంతో రోడ్లు పూర్తిగా దెబ్బ తిన్నాయి. రోడ్లపై గుంతలు పడడంతో ప్రయాణం నరకయాతనగా మ�
నార్సింగిలో అనుమతులకు విరుద్ధంగా..చెట్లను తొలగించి మరీ హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారు కాంట్రాక్టర్లు. మున్సిపాలిటీ నుంచి అనుమతులు లేకున్నా తమకు ఆర్అండ్బీ అనుమతిచ్చిందని దబాయిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా వస్తువుల తయారీ, అమ్మకం (అవుట్పుట్, ఇన్పుట్) వంటి వాటిపై వినియోగించేదే వస్తు సేవల పన్ను (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్- జీఎస్టీ). ట్రేడర్స్, రిటైలర్స్, కాంట్రాక్టర్స్ ఇలా విభిన్న వర�
చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లను ముప్పుతిప్పలు పెడుతున్న కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులపై అక్టోబర
వారం రోజుల్లోగా టెండర్లు పూర్తికావాలి. అన్ని పనులనూ గ్రౌండింగ్ చేయాలి. అలసత్వాన్ని సహించేది లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవు.. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివ�
పీహెచ్సీ నిర్మాణంలో నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని కలెక్టర్ రాజర్షి షా అధికారులు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మనోహరాబాద్లో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆరోగ్
రాష్ట్రంలో పంచాయతీరాజ్ రోడ్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా పూర్తిచేసే లక్ష్యంతో పనులను చేపడుతున్నారు. వర్షాలు మొదలైతే పనుల జరిగే అవకాశం ఉండదని, అంతకు ముందే పూర్తి చేయాలని కా
బీజేపీ పాలిత కర్ణాటకలో అవినీతి దాహానికి కాంట్రాక్టర్లు బలైపోతున్నారు. తాజాగా తుమకూరు జిల్లాకు చెందిన టీఎన్ ప్రసాద్ గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.