బీజేపీ పాలిత కర్ణాటకలో అవినీతి దాహానికి కాంట్రాక్టర్లు బలైపోతున్నారు. తాజాగా తుమకూరు జిల్లాకు చెందిన టీఎన్ ప్రసాద్ గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
Minister Gangula | రోడ్లను వేశాక కేబుల్ పనుల కోసం రోడ్లను తవ్వి పాడు చేయవద్దని, మున్సిపల్, ఆర్ అండ్ బి ఇంజినీరింగ్ అధికారుల అనుమతి లేకుండా ఇష్టారీతిన రోడ్లను తవ్వి పాడుచేస్తే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామ�