జనగామ జిల్లాలోని పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ల పనులకు పట్టిన గ్రహణం వీడడం లేదు. నిధులుండీ పనులు ముందుకు సాగక.. ఎమ్మెల్యే పట్టించుకోక ఎదురుచూపులు తప్పడం లేదు. ఉప్పుగల్లుదీ అదే పరిస్థితి. అధికారులు సైతం �
జిల్లాలోని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరించటానికి తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు�
బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా లేదని కాంట్రాక్టర్లు ధర్నాకు దిగారు. టెండర్లు రద్దు చేయడంపై కాంట్రాక్టర్లు అసహనం వ్యక్తం చేశారు. గతంలో తీర్మానాలు చేసిన 200 పనులకు టెం
సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఓ జీఓకు దిక్కుమొక్కు లేకుండా పోయింది. ఫిబ్రవరి తొలి వారంలో పెద్దగట్టు (Peddagattu) లింగమంతుల సామి జాతర కోసం రూ.5 కోట్లు విడుదల చేస్తూ జీఓ విడుదలైంది. నాలుగు నెలలు పూర్తి �
మన ఊరు-మనబడి పథకంలో భాగంగా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల భవన నిర్మాణ పనులు చేసిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని కోరుతూ సోమవారం స్థానిక తహసీల్దార్ రమేష్ కు కాంట్రాక్టర్లు, మాజీ ప్రజా ప్ర�
రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి పనులను నిధుల సమస్య వెంటాడుతున్నది. ప్రభుత్వం తగినన్ని నిధులు మంజూరు చేయకపోవడంతో వర్షాకాలంలో పాడైన రోడ్లకే ఇంకా మరమ్మతులు పూర్తికాలేదు. అంతేకాకుండా గత ఏడాదిన్నరగా దాదాపు రూ.1,0
ప్రభుత్వం అప్పుల్లో ఉందని తెల్లవారితే వార్తల్లో సీఎం రేవంత్రెడ్డి చెప్తుంటే, ఇక్కడ మాత్రం అధికారులు అనవసర ప్రాజెక్టుకు నిధులు కేటాయించి, నాసిరకం, నాణ్యత లేని పనులు చేపడుతున్నారు. కాంట్రాక్టర్లు లాభాల
ఏదైనా ఒక కాంట్రాక్టు పనికి టెండర్లు పిలిస్తే ఆయా పనుల్లో అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు పోటీ పడి.. ఇతరుల కంటే తక్కువ కోట్ చేసి పనులు దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తారు. కానీ పారిశ్రామిక పార్కుల అభివృ
పెండింగ్ బిల్లులతో సతమతమవుతున్న కాంట్రాక్టర్ల కష్టాలు తీర్చాలని జాతీయ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి. శ్రీనివాస్ గౌడ్, కె. వెంకటేశ్వర రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారుపై ఆ రాష్ట్ర కాంట్రాక్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్ధరామయ్య సర్కారు పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంపై వారు మండిపడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పనులు చేయకుండా పెండింగ్ పెట్టిన కాంట్రాక్టర్ల తీరుపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిని బ్ల�
DK Shivakumar | బిల్లులు చెల్లించేందుకు ఎవరైనా కమీషన్ డిమాండ్ చేస్తే లోకాయుక్తకు ఫిర్యాదు చేయాలని కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కాంట్రాక్టర్లకు సూచించారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో కంటే ఇప్పుడు కమీష�
Medak | పనులు చేసి బిల్లులు అడిగితే పోలీసులతో కేసులు నమోదు చేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు.. మేమేం పాపం చేశాం.. పాఠశాలల్లో పనులు చేసి బిల్లులు అడిగిన పాపానికి కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఉందని కాంట్
రాజన్న ఆలయంలో భక్తులు సమర్పించే తలనీలాల టెండర్, వేలం పాటను తగ్గించి ఇస్తేనే ముందుకు వస్తామని కాంట్రాక్టర్లు తేల్చారు. రాజన్న ఆలయంలో 2025-27 రెండు ఆర్థిక సంవత్సరాలకు గాను స్వామివారికి భక్తులు సమర్పించే తలన�