దేశంలో ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేయాలని బీజేపీ కంకణం కట్టుకొన్నదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. తెలంగాణలో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్
‘చిన్న పొరపాటు 60 ఏండ్ల కింద జరిగితే తెలంగాణ ఎంత ఏడ్చింది.. మనం ఎంత బాధపడ్డం.. 58 ఏండ్లు కొట్లాడినం. ఎంతమంది సచ్చిపోయిండ్రు మన బిడ్డలు.. ఎంతమంది జైలు పాలైండ్లు.. చివరికి నేను కూడా చావ తయారై కొట్లాడితే తప్ప తెలంగ�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బెడిసికొట్టడంతో బీజేపీ పెద్దలకు మైండ్ బ్లాంక్ అయ్యింది. దీంతో జడుసుకున్న బీజేపీ.. రెండు నెలల క్రితం బ్రేకులు వేసిన ‘ఆపరేషన్ జార్ఖండ్'ను మళ్లీ ముందరేసుకున్నట
టీఆర్ఎస్ (బీఆర్ఎస్)ఎమ్మెల్యేలను రూ.100 కోట్లకు కొనుగోలు చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించడాన్ని ఖండిస్తూ ప్రధాని దిష్టిబొమ్మను పార్టీ ఆధ్వర్యంలో గురువారం బోనకల్లులో దహనం చేశారు.
ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టి లబ్ధిపొందాలనుకొనే కుట్రలు సాగుతూనే ఉన్నాయి. తెలంగాణ ప్రజలకు మేలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చే పన్నాగాలు పన్నుతూనే ఉన్నారు. నాడు ఆంధ్రాబాబు చం
మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల కాగానే బీజేపీ తన రొటీన్ డ్రామా మొదలుపెట్టింది. మునుగోడు నియోజకవర్గంలో కేంద్ర బలగాలను దించాలని కోరుతూ ఆ పార్టీ నేతలు మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వినతిప
మాటలకు చేతలకు పొంతన ఉండాలంటారు పెద్దలు. కానీ, కేంద్రంలోని బీజేపీ పాలకులు ఈ రెండింటి మధ్య ఏనాడూ సమతూకాన్ని పాటించే హుందాతనాన్ని ప్రదర్శించలేదు. కేంద్ర హోంమంత్రి అమిత్షా హిందీ భాష ప్రాధాన్యాన్ని గురించ�
దళితబంధు పథకాన్ని ఆపేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని, ఇందుకు ఆ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సాంఘింక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏఒక్క వర్గాన
ప్రజలు తిరస్కరించినప్పటికీ, దొడ్డిదారే తమ రహదారి అన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తున్నది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఓడించినా.. ప్రజాతీర్పును కాలదన్ని ఎలాగైనా గద్దెనెక్కాలనే అధికార యావత�
రామగుండం ఎన్టీపీసీలో లాఠీచార్జిపై సర్వత్రా ఆగ్ర హం వ్యక్తమవుతున్నది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్మికులపై సీఐఎస్ఎఫ్ సిబ్బంది అమానుషంగా దాడి చేయడం పై ఎన్టీపీసీ కార్మిక సంఘాల జేఏసీ మంగళవారం బ్ల�
కేంద్రం తీసుకురానున్న విద్యుత్తు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 8 నుంచి వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేయాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఐక్య కార్యాచరణ కమిటీ నిర్ణయించింది. దీనిలో భాగంగా కార్పొర�
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశాలను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నది. బ్రిజేశ్కుమార్ తీర్పును అనుసరిస్తూ తుంగభద్ర నదిపై నిజాం కాలంలో కర్ణాటకలో నిర్మించిన ఆర్డీఎస్ ఆనకట్ట (రాజ
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై సొంత పార్టీ వారే కుట్రకు తెరలేపారని సీఎం జగన్ బంధువైన బాలినేని తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ నేతలే కొందరు తనను టార్గెట్ చేశారని, వారు ఎవర�