తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉంటే.. కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు, భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) మాత్రం చిన్నచిన్న కారణాలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజలను ఇబ్బందులు పెట�
కేంద్ర హోం మంత్రి అమిత్షా తుక్కుగూడ బహిరంగ సభలో బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో అధికారం ఇస్తే.. మైనారిటీల రిజర్వేషన్లు రద్ద�
రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో గోధుమ పంట గణనీయంగా ఉంటుంది. రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా ఆయా దేశాల నుంచి ఎగుమతులు ఆగిపోవడంతో అంతర్జాతీయంగా ధరలు పెరిగాయి. గోధుమలకు డిమాండ్ పెరిగింది. ఈ అవకాశాన్ని తనకు అనుక�
బీజేపీ, కాంగ్రెస్లు ఢిల్లీలో కలిసికట్టుగా ఆడుతున్న నాటకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్నాళ్లు రహస్యంగా సాగిన రెండు పార్టీల వ్యవహారాలు తాజాగా తెరముందుకు వచ్చాయి. దేశం మెచ్చిన మిషన్ భగీరథ పథకంపై బ
ఏదైనా స్కీంలోనో.. ప్రాజెక్టులోనో.. ఇంకెక్కడైనా స్కాం జరిగిందంటే.. దాని వెనుక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు అర్థం. రాష్ట్రం సేకరించిన ధాన్యంలో ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన సీఎమ్మార్ (కస్టమ్ మిల్డ్ రైస్�
సెంట్రల్ డిప్యుటేషన్ను తప్పనిసరి చేసే ప్రతిపాదనకు కేంద్ర సర్వీసులో అధికారులు తక్కువ మంది ఉండటమే కారణమని కేంద్ర హోంశాఖ చెప్తున్నది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సాయుధ దళాలు, పోలీస్ విభాగాల్లో ఎస్పీ, డీ�
రాష్ట్రంలో సగటున రోజుకు 250 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్తు వినియోగం ఉన్నది. అదానీ గ్రూప్ నిర్వాకం వల్ల ఆదివారం 60 మిలియన్ యూనిట్ల (25 శాతం) వరకు కొరత ఏర్పడనున్నది.
కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో సమస్యను సృష్టించి, రాజ్యాంగ విరుద్ధంగా నదీ జలాలను తమ ఆధీనంలోకి తీసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని పలువురు మేధావులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ర్టాన్ని ప్�
వ్యవసాయ రంగాన్ని నీరుగార్చి కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల పొలాలను కార్పొరేటు సంస్థలకు అప్పగించి, అదే పొలాల్లో రైత�
మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు ఆర్నెల్లుగా కుట్ర పన్నుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కస్టడీ విచారణలో భాగంగా చివరిరోజైన శనివారం ఏడుగురు నిందితులకు పలు ప్రశ్నలు సంధించారు
మహబూబ్ నగర్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు మంత్రిని హత్య చేసేందుకు కుట్ర పన్నారని మహబూబ్నగర్ అఖిల భారత యాదవ సంఘం నాయకులు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని టీఆ
హైదరాబాద్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద వెలుగు చూసిన హత్యాయత్నం కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో హింస �
మోదీ దోస్తులకు అప్పగించే కుయుక్తులు బొగ్గు బావి నుంచి ఢిల్లీ దాకా పోరాటం కార్మిక సంఘాలు కలిసి రావాలి మీడియాతో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, విప్ బాల్క సుమన్ హైదరాబాద్, జనవరి 24 : తెలంగాణ కొంగు బంగారం స
జీవో 317 పేరుతో రంకు రాజకీయం ఉద్యోగాల భర్తీని నిలువరించే ప్రయత్నం ఆ పార్టీ మాయలో అస్సలు పడొద్దు యువతకు ఉద్యోగాల సంఘాల నేతల సూచన హైదరాబాద్, జనవరి 10 : నోటిఫికేషన్లు, ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్య�