ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) మేయర్ ఎన్నిక సమావేశం రణరంగంగా మారింది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. పరస్పరం తోసుకొంటూ కుర్చీలు విసురుక�
స్వరాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంటే కొంత మంది నాయకులకు కంటగింపుగా ఉందని, ఈ ఎనిమిదేళ్లలో సృష్టించిన సంపదను, కట్టిన ప్రాజెక్టులను, ఇతర వనరులను కొల్లగొట్టి.. ఆంధ్రాకు తరలించ�
సుభిక్షంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంపై మళ్లీ ఆంధ్ర కుట్రలు మొదలయ్యాయి. మొన్నటికి మొన్న రెండు రాష్ర్టాలను కలుపాలంటూ వైసీపీ నేతలు మాట్లాడితే.. తెలంగాణలో మళ్లీ రాజకీయం చేసేందుకు చంద్రబాబునాయుడు తహతహలాడుతున్�
బీఆర్ఎస్ ఏర్పాటుతో బీజేపీ నేతల్లో వణుకు పుడుతోందని సుడా చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడార�
అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలంటారు. కానీ, మోదీ ప్రభుత్వం దీంట్లోనూ విఫలమవుతున్నది. ‘బహుళ రాష్ర్టాల సహకార సంఘాలు (సవరణ) బిల్లు, 2022’ను కేంద్రం బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. సహకార వ్యవస్థను బలోపేతం చ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో తనకున్న సంఖ్యా బలంతో ప్రజా ప్రయోజనాల కంటే తనకు అనుకూలమైన కార్పొరేట్ శక్తులకు ఊతమిచ్చే బిల్లులనే చట్టాలుగా మారుస్తున్నది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిపో
తెలంగాణ మహిళలు ఎవరూ షర్మిలలాగా బూతులు మాట్లాడరని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన ఏడేండ్ల్ల తర్వాత ఇప్పుడు పాదయాత్రతో ఇక్కడి ప్రజలను అయోమయానికి గురి చేసే కుట్ర జరుగుతున్నదని �
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకొనేవిధంగా మోదీ ప్ర భుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం దుర్నీతిని మానుకోకపోతే తీవ్రస్థాయిలో
సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని, ఇందులో భాగంగానే ఈడీ, ఐటీ, సీబీఐని రాష్ట్రంపైకి ఉసిగొల్పుతున్నారని మాజీ మంత్రి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం వ్య
దక్షిణాది రాష్ర్టాలు నిర్వహిస్తున్న టీవీ చానళ్ల ప్రసారాలను శాటిలైట్కు అప్లింకింగ్ చేసే ఎర్త్ స్టేషన్ను హైదరాబాద్ నుంచి గుజరాత్కు తరలించాలని కేంద్రంలోని మోదీ సర్కారు యత్నిస్తున్నది. తెలంగాణ ప�
మోదీ ప్రభుత్వం కాంట్రాక్టు, ప్రైవేటీకరణ విధానాలతో లాభాల్లో ఉన్న సింగరేణిని బతికుండగానే చంపే కుట్ర చేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ అనుమా నం వ్యక్తం చేశారు. సింగరేణిలో తెలంగాణకు 51 శాతం వాటా �
పోరాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్రంతో మొదటి నుంచి సఖ్యతగా ఉన్నప్పటికీ నిధులు ఇవ్వడంలో వివక్ష చూపి కుట్రలు పన్నిందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ
దేశంలో ప్రజాస్వామ్య హననం జరుగుతున్నదని, ప్రజాస్వామ్య హంతకులు స్వైర విహారం చేస్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. రాజ్యాంగేతర శక్తులు చెలరేగిపోతుంటే దేశ భవిష్యత్తు ఏ
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చెప్పిందే నిజమవుతున్నది. ఆయన చెప్పినట్టుగానే డిస్కంల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో పావును కదుపుతున్నది. దీంతో ఇప్పటికే పలు రాష్ర్టాల్లో లక్షల స్