మోదీ సర్కారు కుట్ర | యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తెలంగాణపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | దేశంలోని వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం అంబానీ, ఆదానీలకు అప్పజెప్పేందుకు కుట్ర చేస్తోందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
నూతన సరిహద్దు చట్టానికి డ్రాగన్ ఆమోదం ప్రజలు నివాసాలు ఏర్పర్చుకోవడానికి వసతులు దురాక్రమణ పర్వంలో మరో ఎత్తుగడ: నిపుణులు ఆయుధాలు, బలగాలు తరలించడానికేనని వెల్లడి బీజింగ్, అక్టోబర్ 24: దురాక్రమణ కాంక్షతో
ఛండీగఢ్: రైతు నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్న సింఘు సరిహద్దు వద్ద గతవారం జరిగిన ఓ దళిత సిక్కు దారుణ హత్య వెనుక కుట్ర దాగి ఉన్నదని పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్జిందర్ సింగ్ రంధావా ఆరోపించారు. హత్యకు పాల్�
జార్ఖండ్లోని హేమంత్ సోరేన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. శుక్రవారం రాత్రి జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఒక పెద్ద హోటళ్లపై దాడి చేసిన స్పెషల్ సెల్ పోలీసులు.. నలుగురు