కాంగ్రెస్లో మళ్లీ ముసలం పుట్టింది. ఆ ముసలానికి ముగ్గుపోసింది మాజీ ఎమ్మెల్సీ, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి. కొమ్మాల శ్రీలక్ష్మీ నర్సింహస్వామి జాతర సాక్షిగా కొండా మురళి, ఆయన కూతురు సుస్మిత పటేల్ చ�
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడులు ఆపకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ హెచ్చరించారు. కాంగ్ర�
Rajya Sabha Elections | రాజ్యసభ రేసులో 16 మంది అభ్యర్థులు ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ చెప్పారు. అయితే రాష్ట్రం నుంచి ఒకరికి అవకాశం దక్కుతుందా? లేదా ఇద్దరికి ఇస్తారా? అనే విషయంపై త్వరలోనే స్పష్టత వస�
Rajyasabha Elections | రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. తెలంగాణ నుంచి మొత్తం రెండు స్థానాలు ఖాళీ అవుతుండగా, ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీకి ఒకే స్థానం మాత్�
‘Fee Reimbursement |ఫీజు రీయింబర్స్మెంట్ పథకం రాష్ట్ర ఆర్థిక భారాన్ని పెంచుతున్నది. రెండేండ్లు పనితీరు సక్రమంగా లేని ప్రైవేటు కళాశాలలకు ఆ పథకాన్ని ఉపసంహరించాలి’ ఇదీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ విద్యా క�
HCA | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)కు చెందిన రూ.69కోట్లు ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి కంపెనీకి చేరినట్టు వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలింది.
Grama Sabha | ప్రభుత్వ సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకుగాను ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు.
Congress | ప్రజల్లోకి వెళ్లేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జంకుతున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో చేపట్టే ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగ�
Kaleshwaram Project | రెండేండ్ల సుదీర్ఘ జాప్యం తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణలో భాగంగా సాంకేతిక పరీక్షల కోసం అన్నారం బరాజ్
అత్యంత విషపూరితమైన, విరుగుడు లేని పారాక్వాట్ గడ్డి మందును రాష్ట్రంలో వెంటనే నిషేధించాలని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు సంబంధించి దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ కీలక దశకు చేరుకున్నది. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ట్రిబ్యునల్ చైర్మన్గా వ్యవహరిస్తున్న స్పీకర్ గడ్�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు, రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యాన్ని తెస్తామని చెప్పిన