కాంగ్రెస్ పాలనలో రైతులు యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నారు. పొలం పనులు మానుకొని తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చుంటున్నారు. పొద్దంతా ఉన్నా సరిపోను యూరియా దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్నారు. మంత్రుల ఇ
‘ఆర్డినెన్స్' అంటేనే తాత్కాలికం. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు, కేంద్రంలో పార్లమెంట్లో సమావేశాలు జరుగుతున్న సమయంలో కాకుండా ఇతర సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకొని దాన్ని అమలుచేయవలసి వచ్చినప్పుడు ఆర్డినె�
రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో వరుస కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ పార్క్, జేబీఎస్ సమీపంలో వెలిసిన ఓ భారీ హోర్డింగ్ చర్చనీయాంశంగా మా
ప్రస్తుత దుర్భార పరిస్థితి చుస్తే కాలం కాటేసిన కరువులా లేదని, ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం తెచ్చిన కరువేనని జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఆరోపించారు.
సకాలంలో అంబేద్కర్ విదేశీ విద్యానిధి అందని నేపథ్యంలో విదేశాలకు వెళ్లి చదివే ఎస్సీ విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. రుణాలు తీసుకుని చదివే స్థోమత లేని ఎస్సీ విద్యార్థులు విదేశాలలో చదివే అవకాశాన్ని కోల్పోత�
KTR | బీఆర్ఎస్ సోషల్మీడియా యాక్టివిస్ట్ దుర్గం శశిధర్ గౌడ్ అలియాస్ నల్లబాలు విషయంలో పోలీసుల తీరుపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎవరూ అధికారంలో శాశ్వతంగా ఉండరని.. తమకూ ఒక రోజు
ఖరీఫ్ సీజన్లో వరి సాగు చేస్తున్న రైతన్నలకు ఎరువుల కోసం (Urea Shortage) అగచాట్లు తప్పడంలేదు. గంటలతరబడి లైన్లలో వేచివున్నా యురియా తమకు దొరుకుతుందన్న నమ్మకమూ లేదు.
ఢిల్లీలో బుధవారం జరిగిన తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్ల అంశంపై చర్చే జరగలేదని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. గోదావరి, కృష్ణా నదీ జలాలపై చర్చించేందుకు కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్�
‘బనకచర్ల ప్రస్తావన వస్తే బాయ్కాట్' అంటూ ముందురోజు పత్రికలకు లీకులిచ్చిన రేవంత్ .. అర్ధరాత్రి ఢిల్లీకి పయనమయ్యారు. తెల్లారేసరికి బాబుతో సమావేశమయ్యారు. ‘బనకచర్ల అనేదే తమ సింగిల్ పాయింట్ ఎజెండా’ అని చ
పంటలకు నాలుగు రోజుల్లోగా సాగునీరివ్వాలని, లేదంటే రైతులతో కలిసి భారీ ఎత్తున ధర్నా చేస్తామని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హెచ్చరించారు. కాలం సరిగా లేకపోతే కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఎస్సారెస్పీని నింప
బనకచర్ల ప్రాజెక్టుపై తదుపరి చర్యలు తీసుకునేందుకు సాంకేతిక నిపుణులతో కమిటీ ఏర్పాటుకు ఢిల్లీలో జరిగిన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు త
బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన మంచి పనుల ఆనవాళ్లు లేకుండా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. విధ్వంసమే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన సాగుతున్నది.