రాష్ట్రంలో పర్యాటక రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పటికే టూరిజం పాలసీ పేరుతో రూ.15 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి చేసుకున్న ఎంవోయూల్లో ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభం కాలేద�
స్వరాష్ట్రం సిద్ధించాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ ఫలితంగా ప్రగతి బాట పట్టి కళకళలాడిన పల్లె, పట్టణాలు నేడు కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో అధ్వానంగా మారాయి.
పదేండ్లలో దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది తెలంగాణ తొలి సీఎం కేసీఆరేనని, కేసీఆర్ అంటేనే అభివృద్ధి అని, రేవంత్ అంటే దందాలు, కమీషన్లు అని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడ�
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ (Kollapur) నియోజక వర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల (Panchayathi Elections) సందర్భంగా యువత గులాబీ జెండాకు జై కొడుతున్నారు. కొల్లాపూర్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సమక్షంలో �
జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం, వికేంద్రీకరణ ఏకపక్షంగా కొనసాగుతున్నది. ప్రజలు, పార్టీల అభిప్రాయాలు తీసుకోకుండా, నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా 27 పురపాలికలను కలిపిన సర్కారు విక�
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణమని, సమగ్ర విచారణ జరిపి నిజాలు తేల్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రా�
పంచాయతీ ఎన్నికల వేళ.. గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రచారం ఊపందుకున్నది. పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించేందుకు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లు రంగం లోకి దిగారు. ఊర్లలో ఇంటింటికీ తిరుగుతూ కేసీఆర్ హయాం�
స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సోమవారం నిరసన సెగ తగిలింది. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం జీడికల్లో ప్రచారంలో భాగంగా ‘కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో ప్రజలకు మేలు జరిగింది.. పట్టుచీరలను పోల
క్యాన్సర్ పేరు చెప్తేనే రోగులు హడలిపోతుంటారు. కుటుంబాలు అల్లాడిపోతుంటాయి. చికిత్సకు అయ్యే ఖర్చును తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. నిరుపేదలైతే ఇక వారి పరిస్థితి వర్ణనాతీతం. అలాంటివారిని ఎంఎన్�
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది 10 కోట్ల రొయ్య పిల్లలను మంచినీటి వనరుల్లో విడుదల చేయాలని నిర్ణయించి రూ.28 కోట్ల నిధులు కేటాయించింది. వీటిని కూడా చేప పిల్లలను పంపిణీ చేసేటప్పుడే మత్స్యకారులకు అందజేయాలి. రెండు �
‘పల్లె పోరు’ ప్రచారంలో కాం గ్రెస్ నేతలకు అడుగడుగునా జనం నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నది. తమ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థుల గెలుపు కోసం గ్రామాలకు వెళ్తున్న ఎమ్మెల్యేలను ‘రెండేండ్ల కాంగ్రెస్ వై
‘తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో’ అన్న ఏకైక నినాదంతో 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించిన కేసీఆర్ డిసెంబర్ 9 రాత్రి దీక్ష విరమించిన రోజు నేడు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగా త�