అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు, మాయ మాటలను గుప్పించి, తెలంగాణ ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మండిపడ్డారు.
పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదని.. ఆ విషయంపై ఇప్పుడే స్పందించాల్సిన అవసరం లేదని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్�
‘వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేందుకు అబద్ధ్దాలు ఆడండి’ అని సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం గజ్�
Congress Party | అల్వాల్లో బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కార్పొరేటర్లే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు, మైనంపల్లి అనుచరులు భౌతిక దాడులకు దిగారు.
రామన్నగట్టు రిజర్వాయర్ పనులు ప్రారంభించకపోతే ఆందోళన చేపడతామని, నిధులు ఉన్న ఎందుకు పనులు చేయడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి మండలం కాశీంనగర్ ఎర్రగట్టు తండాకు చ
ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల తీరు నచ్చక ఒక్కొక్కరుగా ఆపార్టీని వీడుతున్నారు. ఇన్నాళ్లు అధికార కాంగ్రెస్ పార్టీపై ఆనేత�
ములుగులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయిలో ఓ కాంగ్రెస్ కార్యకర్త ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని, అన్ని అర్హతలున్నా తనకు ఇంటి కేటాయింపులో తీర�
‘ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ కార్యకర్తలకే.. ఎమ్మెల్యే మనుషులకే ఇస్తాం. ఇవి ఎమ్మెల్యే కోటా! ప్రభుత్వానికి సంబంధం లేదు. అందులో కలెక్టర్కు కూడా అధికారం లేదు’ అని జనగామ జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి కుండబద్�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి దిగాయి. ధర్మారం మండలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని కాంగ
కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తారా? అంటూ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గీ గ్రామస్థులు అధికారులను నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యమా? ఇంటి దొంగల రాజ్యమా? అని మండిపడ్డారు.
అధికారంలోకి వస్తే పేదలకు ఇందిరమ్మ ఇం డ్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడేమో 60గజాలలోపే నిర్మాణం చేసుకోవాలని కొర్రీ లు పెట్టడం దారుణమని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్
నిరుపేదలైన అర్హులను అణగదొక్కి కాంగ్రెసోళ్లకే ఇండ్లను మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా దాదాపు ఆరుసార్లు సర్వేలు చేసీ చేసీ చివరకు తమ సొంత పార్టీ వారినే లబ్ధిదారులుగా నిర్ణయ
భీమ్గల్లో బుధవారం నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. చెక్కుతో పాటు ఇస్తామన్న తులం బంగారం ఏమైందని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ శ్రేణులు రెచ్చిపోయారు. పోలీసులు వ�