రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ వర్తింపచేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కప్పదాటు వైఖరిని ఎండగడుతూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నేతృత్వంలో తొర్రూరులో శుక్రవారం భారీ ధర్నా�
2023, నవంబర్ 10 నాడు కామారెడ్డి పట్టణం వేదికగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఆ పార్టీ గద్దెనెక్కేందుకు ఎంతో ఉపయోగపడింది. 2023 మేలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపునకు వ్యూహకర్తగా ప
ఉచితాల పేరుతో ఊదరగొట్టి హిమాచల్ప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ప్రజలు చెంబట్క పోయేందుకు కూడా భయపడే పరిస్థితులు తీసుకొచ్చింది. అలవికాని హామీలు అమలు చేసేందుకు ప్రజల నుంచి కొత్
విద్యారంగానికి 15 శాతం ని ధులు కేటాయిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక 7.3 శాతం మాత్రమే ఇచ్చిందని, ఇది ఏ మాత్రమూ సరికాద ని రాష్ట్ర విద్యా పరిరక్షణ కమిటీ ఆక్షేపించింద�
రుణమాఫీ పేరిట సర్కార్ రైతులు మోసగించిందని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయాలని డిమాం�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్తోపా టు నటుడు నాగార్జున కుటుంబంపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉ న్నాయని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అ ధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగ�
కాంగ్రెస్ సర్కార్ చర్యల వల్ల అట్టడుగు కులాలు, వర్గాల విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు సర్కారీ విద్యను ఎంతవరకు బలోపేతం చేయగలదో పరిశీలించేముందు కేంద్ర ప్ర
RS Praveen Kumar | హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ గూండాలు సృష్టిస్తున్న అరాచకాలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ వీధి రౌడీలకు చిరునామాగా మారిందని తీవ్రంగా
అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని, వాటన్నింటినీ అమలు చేయాల్సిందేనని అఖిలపక్ష నేతలు, రైతులు డిమాండ్ చేశారు. ప్రధానంగా రూ.2లక్షల రుణమాఫీతో పాటు రైతుభరోసా పథకాన్ని వెంటనే అమలు చేయాలన్నా
J&K elections | జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ (NC), కాంగ్రెస్ (Congress) పార్టీలతో కూడిన కూటమి ఘన విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ ధీమా వ్యక
స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లను 42శాతానికి పెంచిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ లోక్సభ పక్షన�
రెండు రోజులపాటు మంత్రి పొంగులేటి నివాసాలు, ఆఫీసులపై జరిగిన సోదాల్లో అక్రమ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు ఈడీ తీసుకెళ్లిందని, వాటిని అధ్యయనం చేయాల్సి ఉంటుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.