Haryana Vote Share: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 39.94 శాతం ఓట్లు పోలవ్వగా, కాంగ్రెస్ పార్టీకి 39.09 శాతం ఓట్లు పడ్డాయి. వాస్తవానికి గత ఎన్నికలతో పోలిస్తే, రెండు పార్టీలకు అధిక సంఖ్యలోనే ఓట్లు పోలయ్యా�
హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. పదేండ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కలలు కన్న ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. రైతులు, రెజ్లర్ల పోరాటం, పదేండ్ల బీజేపీ పాలనపై ఉండే ప్�
పదేండ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జమ్ము కశ్మీర్ ప్రజలు ఇండియా కూటమికి జై కొట్టారు. 90 స్థానాలకు గానూ 49 స్థానాలను గెలిపించి అధికారాన్ని కట్టబెట్టారు. మొదటిసారి ఒంటరిగా అధికారంలోకి రావాలని భావించ�
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ తాను చిన్న పిల్లాడి మనస్తత్వం ఉన్న ‘పప్పూ’ను కాదని నిరూపించడానికి రొడ్డకొట్టుడు ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్ అవుతున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఏ రాజకీయ పార్టీ అయ�
Haryana Elections | హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా.. 9 గంటలకల్లా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లలో ఆధిక్యంలో నిలిచింది. దాం
Haryana Polls: హర్యానాలో మరీ నెమ్మదిగా కౌంటింగ్ డేటా అప్లోడింగ్ జరుగుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. 12 రౌండ్ల లెక్కింపు పూర్తి అయినా.. ఈసీ వెబ్సైట్లో మాత్రం 5వ రౌండ్ ఫలితాలు మాత్రమే చూపిస్తున్న
అసెంబ్లీ ఎన్నికలలో రేవంత్ నాయకత్వాన కాంగ్రెస్ గెలిచిన తొలి ఘడియలలో, తన చుట్టూ పార్టీ కార్యకర్తలు మోహరించి ఉండగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆ కార్యకర్తలను, వారితో పాటు అక్కడ లేనివారిని కూడా ఉద్దేశిస్తూ ర
బీసీ రిజర్వేషన్ల చుట్టే తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని బీసీలను కాంగ్రెస్ పార్టీ తమ �
Congress vs MIM | నాంపల్లి నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తల మధ్య దాడులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మల్లేపల్లి - మెహిదీపట్నం మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
Congress vs MIM | నాంపల్లి నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్పైకి ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్తో పాటు ఆయన అన�
కాంగ్రెస్ పార్టీ బంజారాలతో పాటు అట్టడుగు వర్గాలను, రైతులను నిర్లక్ష్యం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. మహారాష్ట్రలోని విదర్భలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు.
తుంగతుర్తి నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక ఎమ్మెల్యే సామేల్ ఆదేశాల మేరకే తమను స్టేషన్కు తరలించారని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. స
కాంగ్రెస్ పార్టీ హామీలను గాలికొదిలేసిందని, ఆ పార్టీ పాలనలో ప్రజలు సంతృప్తిగా లేరని ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. పర్వతగిరి మండలంలోని ఏనుగల్లు గ్రామంలో ఇటీవల మృత